India
ఇయ్యాల భారత్ బంద్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ స్కీంను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు పలు ర
Read Moreఅగ్నిపథ్ ఆగదు.. పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు
అగ్నిపథ్ ఆగదు.. పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : రక్షణశాఖ విధ్వంసాలకు పాల్పడిన వారికి సైన్యంలో చోటు లేదు నిరసనల్లో
Read Moreఇండియాకు సాయంగా ఉంటం
వాషింగ్టన్: ఇండియాకు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పష్టంచేశారు. అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్నాసరే రష్యా నుంచ
Read Moreనేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ 20కి వాయిదా
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరీంగ్ కేసులో విచారణను వాయిదా వేయాలన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వి
Read Moreఈడీని టైమ్ కోరిన రాహుల్
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) రేపు మరోసారి ప్రశ్నించనుంది. ఇప్పటికే వరుసగా మూడురోజుల
Read Moreకోహ్లీ ఆట తీరుపై అసహనం
కోహ్లీ ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిది. అతడికి మునపటిలాగా రాణించలనే ఉద్దేశం ఉందా లేదా అంటూ ప్రశ్నిం
Read Moreదేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. దేశంలో 12 వేలకు పైగా కేసులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే.. 38.4 శాతం కేసులు పెరిగాయి. దేశంలో కొత్తగా 12 వేల 213 కరోన
Read More8వేల మంది హెచ్ఎన్ఐల ఫారిన్ బాట
న్యూఢిల్లీ: ఫారిన్లో స్థిరపడేందుకు హై నెట్వర్త్ఇండివిడువల్స్ (హెచ్ఎన్ఐలు) ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని తాజా సర్వేలో తేలింది. దీని ప్రకారం 2
Read Moreఢిల్లీలో కొత్తగా 1,118 కేసులు
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు కొత్తగా 1,118 కేసులు నమోదయ్యాయి. నిన్నట
Read Moreభారత వెబ్సైట్లపై మలేషియా హ్యాకర్ల దాడి
నుపుర్ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారత వెబ్సైట్లపై మలేషియా హ్యాకర్లు సైబర్ దాడికి తెగబడ్డారు. 70కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు వెబ్
Read Moreఓట్ల కోసం కాదు.. ప్రజల కోసం పనిచేస్త
ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసం పనిచేస్త 20 ఏండ్లకు పైగా ప్రజా జీవితంలో ఉన్నా: మోడీ గుజరాత్లో ప
Read Moreబిడ్డ శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి
బిడ్డ శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి మధ్యప్రదేశ్లో అంబులెన్స్ ఇవ్వని సర్కారు ఆస్పత్రి భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం జ
Read Moreచిన్ననాటి స్కూల్ టీచర్ను కలిసిన ప్రధాని మోడీ
తనకి బాల్యంలో పాఠాలు చెప్పిన స్కూల్ టీచర్ ని కలిశారు ప్రధాని మోడీ. గుజరాత్లో ఒక్క రోజు పర్యటనలో భాగంగా నవసారికి వెళ్లిన ఆయన.. అక్కడ
Read More