CM KCR
అవసరమైతే తెలంగాణ షట్ డౌన్
అదే పరిస్థితి వస్తే ఇంటింటికీ నిత్యావసర వస్తువులు అందిస్తం: సీఎం హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ను అడ్డుకునేందుకు అవసరమైతే రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్
Read More24 గంటలు చీమ చిటుక్కుమనొద్దు
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రేపు ఉదయం 6గంటలవరకు అన్నీ బంద్ నేడు సాయంత్రం 5 గంటలకు ఎవరి ఇండ్లల్లోంచి వాళ్లు చప్పట్లు కొట్టి ఐక్యతను చాటుదాం ఆ టైంలో రాష్ట్ర
Read Moreదండం పెట్టి అడుగుతున్నా.. అలా చేయొద్దు: సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతతో ఉండాలని కోరారు. ‘విదేశాల ను
Read Moreఅడగ్గానే ప్రధాని ఒప్పుకున్నారు
తెలంగాణలో ఆదివారం 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఉద్యమ
Read Moreఆయన మన ప్రధాని.. ఎవరైనా అవహేళన చేస్తే కేసులు: సీఎం కేసీఆర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అవహేళన చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని మనందరి కోసమే
Read Moreఆ పరిస్థితి వస్తే అన్ని మూసేసి.. మీ ఇళ్లకే సరుకులు
కరోనా వైరస్ నియంత్రించేందుకు అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో 52 చెక్ పోస్టు లు ఏర్పాటు చేసామని, రాష్ట
Read Moreఇంటి నుంచి బయటకు రావొద్దని కరోనాపై ఊరూరా దండోరా
కరోనా వైరస్పై అవగాహాన కల్పించేందుకు అన్ని గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు అధికారులు. దేశ వ్యాప్తంగా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో వ్యక్తిగత శుభ్రత ప
Read Moreసీఎం కరీంనగర్ పర్యటన వాయిదా
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. మూడు రోజుల కిందట ఇండోనేషియా నుంచి వచ్చిన ఎనిమిది మందికి కరోనా పాజిటివ్రావడంతో కరీంన
Read MoreCCMB లో కరోనా టెస్ట్లకు అనుమతివ్వండి.. మోడీకి కేసీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్: నగరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సీసీఎంబీ ని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి
Read Moreఉగాది, నవమి ఉత్సవాలు వద్దు.. ముందు జాగ్రత్తే శ్రీ రామరక్ష
కరీంనగర్ లో బుధవారం ఒక్కరోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సీఎం కేసీఆర్.. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి స
Read Moreహై అలర్ట్: ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ల కోసం రాష్ట్రమంతా జల్లెడ
కరీంనగర్ లో నిన్న ఒక్క రోజులో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో ఫ్లైట్ దిగి.. కరీంనగర్ వచ్చిన పది
Read More












