
Farmer\'s
రూ. 35 వేలు పలుకుతున్న క్వింటాల్ మిర్చి
నెల రోజుల్లో పదివేలకు పైగా పెరిగిన ధర వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ మిర్చి రికార్డు ధర పలుకుతోంది. ఇంట్లో వాడకం
Read Moreతెలంగాణలో పంటనష్టానికి 15.81 కోట్లు రిలీజ్
ఎకరానికి రూ.10 వేల చొప్పున 10 జిల్లాల్లోని 15,246 మంది రైతులకు పరిహారం జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కారు హైదరాబాద్&zw
Read Moreతలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో తలాపున గోదారి పారుతున్న ధర్మపురి ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వలేదని విప్, ఎమ్మెల్యే అడ్లూరి ల
Read Moreహరీశ్ రావు రాసిపెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హరీశ్ రావు, కేసీఆర్ సిద్ధిపేటకు పట్టిన శని అని విమర్శించారు. సిద్దిపేటకు 45 ఏళ్ల నుంచి మామ అళ్లల్ల
Read Moreయాదాద్రి జిల్లాలో రోడ్డెక్కిన రైతన్న
యాదాద్రి, వెలుగు : వడ్లు కొంటలేరంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలానికి చెందిన రైతన్నలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ఎదుట వడ్లు పారబోసి
Read Moreరామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తా ; సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం కోసం బీజేపీ రాముడ్ని కూడా వదలటం లేదని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి,
Read Moreధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు : శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా రైతు
Read Moreమా వడ్లు మాకివ్వండి..!
కోటగిరి, వెలుగు: గోదాముల్లో ఉంచిన తమ వడ్లు తమకు ఇవ్వాలని కోటగిరి ఏఎంసీ ఆఫీస్ ముందు రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. సీఎంఆర్ ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చ
Read Moreపంటనష్ట పరిహారానికి .. ఈసీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు మొదటి విడత నష్టపరిహారం ఇచ్చేందుకు ఎలక్షన్కమిషన్ (ఈసీ) గ్రీన్సిగ్నల్ఇచ్చిం
Read Moreలైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనండి: రైతులకు వ్యవసాయ శాఖ సూచన
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ ఆరంభమయ్యే క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల
Read Moreకూసుమంచిలో రైల్వే లైన్ సర్వేను అడ్డుకున్న రైతులు
కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైల్వేలైన్ మార్కింగ్ కోసం శుక్రవారం సర్వే చేస్తున్న అధికారులను స్థానిక రైతులు అడ్డ
Read Moreఢిల్లీలో పుర్రెలు, ఎముకలతో తమిళనాడు రైతుల నిరసన
తమిళనాడుకు చెందిన సుమారు 200 మంది రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పుర్రెలు, ఎముకలతో ఆం
Read Moreరైతులు దళారులను ఆశ్రయించొద్దు
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ వికారాబాద్, వెలుగు
Read More