Farmer\'s

మంచిర్యాల జిల్లాలో రూ.342 కోట్ల ధాన్యం కొనుగోళ్లు

286 సెంటర్ల ద్వారా 1.55 లక్షల టన్నులు సేకరణ  రైతుల అకౌంట్లలో రూ.254.53 కోట్లు జమ  ట్యాబ్​ ఎంట్రీ పూర్తి కాగానే మిగతా మొత్తం చెల్లింపు

Read More

వైరా రిజర్వాయర్ కాల్వలు రిపేరు చేయాలి

    ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావుకు రైతుల వినతి వైరా, వెలుగు : వైరా రిజర్వాయర్ ఆయకట్టు కాల్వలతోపాటు సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న కాల్వలకు

Read More

రైతులకు గుడ్ న్యూస్ : మోదీ తొలి సంతకం రూ.20 వేల కోట్ల విడుదలపైనే..

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలి సంతకం చేశారు. దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 20 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పీఎం కిసా

Read More

డీలర్ల మాయాజాలం..పత్తి విత్తనాల కృత్రిమ కొరత..బ్లాక్​లో అమ్మకాలు

    రెట్టింపు ధర..ఎమ్మార్పీ రేటు రశీదు     స్టాక్​ బోర్డులో నిల్​...అధిక ధర చెల్లిస్తే స్పాట్​ లో విత్తనాలు భద

Read More

ఏపీకి తరలుతున్న సబ్సిడీ జీలుగ

    గ్రానైట్‌‌‌‌ భూములు, మామిడి తోటలకు పంపిణీ చేసినట్లు రికార్డులు     రైతుల పేరున విత్తనాలు తీసుకొన

Read More

నష్ట పోయిన రైతులకు పరిహారం : గోపాల్

నకిలీ విత్తనాలు అమ్మి మోసగిస్తే చర్యలు   వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోపాల్​ కొడంగల్​, వెలుగు: నకిలీ విత్తనాలతో నష్టపోయిన

Read More

రైతుకు విత్తన కొరత రానివ్వొద్దు : తుమ్మల నాగేశ్వరరావు

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలె: తుమ్మల రాష్ట్రంలో 84.43 లక్షలప్యాకెట్ల కాటన్ సీడ్ సప్లై  అందుబాటులో 97,109 క్వింటాళ్ల గ్రీన్ మెన్యూర్

Read More

మాకు తెలంగాణ కరెంట్​ ఇవ్వండి..ట్రాన్స్ కో డీఈకి రైతుల వినతి

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం శివారున ఉన్న 200 ఎకరాల వ్యవసాయ భూములకు తెలంగాణ కరెంట్​ ఇవ్వాలని రైతులు కోరుతూ ఆదివారం ట్రాన్స్ కో డీఈ జీవన్​ కుమార్​

Read More

పొలాల్లో ఫాంపాడ్స్ నిర్మించుకోవాలి : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

కామారెడ్డిటౌన్, వెలుగు : రైతులు పంట పొలాల్లో ఫాంపాడ్స్​ నిర్మించుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​ పేర్కొన్నారు.  శనివారం కామారెడ్డి

Read More

పత్తి విత్తనాల కొరత లేదు..అన్ని వెరైటీలకు ఒకే రకమైన దిగుబడి

    3.78 లక్షల సీడ్​ ప్యాకెట్లు అవసరం.. అందుబాటులో 4.05 లక్షల ప్యాకెట్లు     రైతులు బీటీ 3 సీడ్​ సాగు చేసి నష్టపోవద

Read More

విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందవద్దు : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో వర్షాకాలం సాగుకు అవసరమైన నాణ్యమైన పత్తి, వరి విత్తనాలు డీలర్ల దగ్గర అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం

Read More

సాగు భూములు సీఆర్​పీఎఫ్​కు ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన

బోర్డు పెట్టేందుకు వచ్చిన జవాన్లు, ప్రజలకు మధ్య వాగ్వాదం  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సాగు భూములను సీఆర్​పీఎఫ్​ బెటాలియన్​కు ఇవ్వడాన్ని నిరస

Read More

18 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

అలంపూర్, వెలుగు :  అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను గద్వాల జిల్లా ఉండవల్లి పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు.  కొందరు వ్యక్త

Read More