Farmer\'s
హరీశ్ రావు రాసిపెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హరీశ్ రావు, కేసీఆర్ సిద్ధిపేటకు పట్టిన శని అని విమర్శించారు. సిద్దిపేటకు 45 ఏళ్ల నుంచి మామ అళ్లల్ల
Read Moreయాదాద్రి జిల్లాలో రోడ్డెక్కిన రైతన్న
యాదాద్రి, వెలుగు : వడ్లు కొంటలేరంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలానికి చెందిన రైతన్నలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ఎదుట వడ్లు పారబోసి
Read Moreరామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తా ; సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం కోసం బీజేపీ రాముడ్ని కూడా వదలటం లేదని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి,
Read Moreధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు : శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా రైతు
Read Moreమా వడ్లు మాకివ్వండి..!
కోటగిరి, వెలుగు: గోదాముల్లో ఉంచిన తమ వడ్లు తమకు ఇవ్వాలని కోటగిరి ఏఎంసీ ఆఫీస్ ముందు రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. సీఎంఆర్ ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చ
Read Moreపంటనష్ట పరిహారానికి .. ఈసీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు మొదటి విడత నష్టపరిహారం ఇచ్చేందుకు ఎలక్షన్కమిషన్ (ఈసీ) గ్రీన్సిగ్నల్ఇచ్చిం
Read Moreలైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనండి: రైతులకు వ్యవసాయ శాఖ సూచన
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ ఆరంభమయ్యే క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల
Read Moreకూసుమంచిలో రైల్వే లైన్ సర్వేను అడ్డుకున్న రైతులు
కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైల్వేలైన్ మార్కింగ్ కోసం శుక్రవారం సర్వే చేస్తున్న అధికారులను స్థానిక రైతులు అడ్డ
Read Moreఢిల్లీలో పుర్రెలు, ఎముకలతో తమిళనాడు రైతుల నిరసన
తమిళనాడుకు చెందిన సుమారు 200 మంది రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పుర్రెలు, ఎముకలతో ఆం
Read Moreరైతులు దళారులను ఆశ్రయించొద్దు
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ వికారాబాద్, వెలుగు
Read Moreమొగులు చూస్తే బుగులు.. అకాల వర్షాలతో రైతుల ఆందోళన
భారీ వర్షాలకు దెబ్బతింటున్న పంటలు మరో ఐదు రోజులు వానలు 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Read Moreఅకాల వర్షాలకు 2వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నయ్ : మంత్రి తుమ్మల
రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు 2200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్,
Read Moreపసుపు ధరలో ట్రేడర్ల కమీషన్.. రైతులకు తప్పని తిప్పలు
ఈ సీజన్లో రూ.20 వేల దాకా పలికిన పసుపు రేటు వ్యాపారుల మాయాజాలంతో క్రమంగా తగ్గిపోతోంది. పసుపు మార్కెట్కు కేరాఫ్గా చెప్పుకునే నిజామాబాద్ గంజ్లో బుధవ
Read More












