V6 News

IND vs ENG: దిగ్గజాలను దాటేశారు: చరిత్ర సృష్టించిన అశ్విన్, జడేజా

భారత టెస్టు జట్టులో గత దశాబ్ద కాలంగా స్పిన్నర్లు అంటే రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఠక్కున గుర్తుకొస్తారు. వీరిద్దరూ టెస్ట్ జట్టులో ఉంటే టీమ

Read More

అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత ప్రజలందరిది : మోదీ

2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 'నవ్ మత్తత సమ్మ

Read More

IND vs ENG: సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించిన జో రూట్

ఉప్పల్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చ

Read More

IND vs ENG: బ్యాట్‌కి బంతికి ఆమడదూరం..టెక్నాలజీ సాయంతో బతికిపోయిన రూట్

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియం లో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు టెక్నాలజీ సహాయంతో ఔట్ నుంచి బయటపడ్డాడు. మొదటి సెషన్ లో భాగంగా 15

Read More

నగర వాసులకు అలర్ట్..ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు. పీసీసీ మీటింగ్ తో ఎల్బీ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్ పోలీసులు

Read More

IND vs ENG: అశ్విన్,జడేజా అదుర్స్.. మొదటి సెషన్‌లో మనోళ్లదే హవా

భారత్, ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి సెషన్ ముగిసింది. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి సెషన్ ముగిసేసరికి

Read More

IND vs ENG: విజ్రంభిస్తున్న భారత స్పిన్నర్లు.. ఐదు పరుగులకే మూడు వికెట్లు

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ రసవత్తరంగా జరుగుతుంది. మొదట ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలి శుభారంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లపై ఆధిపత్

Read More

కొందరు సచ్చిపోతా అని చెప్పి ఓట్లు అడిగిన్రు..గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై గవర్నర్ తమిళి సై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారన

Read More

IND vs ENG: 12 ఏళ్ళ తర్వాత తొలిసారి.. త్రిమూర్తులు లేకుండానే తొలి టెస్ట్

ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా తొలి టెస్ట్ ఆడుతుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్  టాస్ గెలిచి బ్యాటింగ్ త

Read More

నార్సింగీలో కారు బిభత్సం.. రోడ్డు పై బైక్ ను ఈడ్చుకెళ్లింది..

హైదరాబాద్ నార్సింగీలో కారు బీభత్సం సృష్టించింది. మై హోమ్ అవతార్ సమీపంలో మోటర్ సైకిల్ ను వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కారు ఆగకుండా కొద్ది దూరం బైక్ ను ఈడ

Read More

ఫిబ్రవరి 8వ తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తాం.. లోక్ సభ ఎన్నికల పై సీఈఓ కీలక వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతున్నామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క

Read More

శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు..

సుదీర్ఘ విచారణ తరువాత హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి శివ

Read More

వ్యవసాయానికి రూ.25 లక్షల కోట్ల అప్పు!

 రానున్న ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ పెట్టుకోనున్న ప్రభుత్వం పీఎం కిసాన్‌&zwn

Read More