AAP

రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్..?

ఆప్ లేదా బీఎస్పీలోకి వెళ్లడంపై సంప్రదింపులు  హైదరాబాద్, వెలుగు: మాజీ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి రాజకీయాల్లో వెళ్లనున్నారు. ఏ పార్టీలోకి

Read More

భగవంత్​ మాన్​పై ఆరోపణలు

చండీగఢ్: మద్యం తాగి విమానం ఎక్కిన సీఎం భగవంత్​ మాన్​ను జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​ ఎయిర్​పోర్టులో సిబ్బంది దించేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఢిల్ల

Read More

ప్రభుత్వాలను పడగొట్టడమే బీజేపీ టార్గెట్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి తన అవసరం లేదని, దానికి రాహుల్ గాంధీ చాలు అని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు

Read More

ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపు రద్దు కోరుతూ లేఖ

ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ 57మంది మాజీ బ్యూరోక్రట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఢిల్లీ

Read More

ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది

బీజేపీపై పంజాబ్‌ ఆర్థిక మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా ఆరోపణలు చండీగఢ్‌ : పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ ప్రభుత్వాన్

Read More

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో గద్దర్ భేటీ

నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవన్ కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని, ఇందుకోసం ఒప్పించేందుకు అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుస్తున్నానని ప్

Read More

‘ఆపరేషన్​ లోటస్’ ఫెయిల్​ అయ్యింది

న్యూ‌‌‌‌‌‌‌‌ఢిల్లీ: డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా ఇంటిపై సీబీఐతో దాడులు చేయించిన తర్వాత గుజరాత్​లో ఆమ్​ ఆద్మీ

Read More

ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ వర్సెస్ బీజేపీ

ఢిల్లీలో ఆప్‌, బీజేపీ మధ్య రాజకీయ రగడ నెలకొంది. ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్స

Read More

మా ఎమ్మెల్యేలు మంచోళ్లు..అమ్ముడుపోరు

విశ్వాస తీర్మానంపై చర్చలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కామెంట్​ న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలు నిజాయితీపరులని, అమ్ముడుపోయేటోళ్లు కాద

Read More

ఆప్ ఎమ్మెల్యేలను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నరు

ఆప్ ఎమ్మెల్యేల ఆరోపణ  ఇతరులను కూడా చేర్పిస్తే 25 కోట్లు ఆఫర్​ చేసిన్రని వెల్లడి లిక్కర్ స్కామ్​ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. బీజేపీ

Read More

మనీష్ సిసోడియా భారతరత్నకు అర్హుడు

న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని చీల్చి, మెజార్టీ ఎమ్మెల్యేలతో వచ్చి బీజేపీలో చేరితే సీఎం పోస్ట్ ఇస్తామని తనకు ఆఫర్ వచ్చిందంటూ

Read More

బీజేపీ హయాంలో 6 వేల కోట్ల టోల్ ట్యాక్స్ స్కామ్ జరిగింది

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ హయాంలో రూ.6 వేల కోట్ల టోల్ ట్యాక్స్ స్కామ్ జరిగిందని ఆప్ ఆరోపించింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించ

Read More

రాజ్యసభలో కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం

రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ వారం సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన

Read More