
Adilabad
అసెంబ్లీలో కొత్త వాయిస్.. జీరో అవర్లో సమస్యలు ప్రస్తావించిన ఫస్ట్ టైమ్ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు: కడెం ప్రాజెక్టు ఎక్కడుంటదో కూడా కేటీఆర్కు తెల్వదని, ఆ ప్రాజెక్టుకు రిపేర్లు చేయించకుండా గత ప్రభుత్వం నిర్లక
Read Moreఆదిలాబాద్లో ఈజీఎస్ రోడ్ల పనుల్లో ప్రొటోకాల్ లొల్లి
సీసీ రోడ్లకు భూమిపూజ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు అధికారిక పనుల్లో పాల్గొనడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం జోరుగా ప్రారంభిస్తున్న ఎన్
Read Moreభూతగాదాల్లో భార్యభర్తలను చంపేశారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భూతగాదాలతో భార్యభర్తలపై గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. వ్యవసాయ భూముల్లో పనులు చేస్తుండగా భార్యభర్తలన
Read Moreఅయోధ్యకు తరలిన బీజేపీ నాయకులు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: అయోధ్యలో బాల రాముడిని దర్శించుకునేందుకు బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి బీజేపీ నాయకులు తరలివెళ్లారు. అయోధ్య వెళ్లే ప్ర
Read Moreమంచిర్యాలలో హోటల్ నార్త్ఇన్ ప్రారంభం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో హోటల్ నార్త్ఇన్ను బుధవారం జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొ
Read Moreబాధ్యతలు తీసుకున్న తహసీల్దార్లు, ఎంపీడీఓలు
నెట్వర్క్, ఆదిలాబాద్, వెలుగు: బదిలీపై వచ్చిన పలువురు తహసీల్దార్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల నుంచి జన్నారానికి ట్రాన్స్ఫర్అయిన ఎంఆర్వో
Read Moreభూ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో?
జిల్లాలో 6 వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్ కలెక్టర్పైనే సమస్యల పరిష్కార భారం  
Read Moreబాసరలో కుక్కల స్వైర విహారం
భైంసా, వెలుగు: బాసరలో మంగళవారం సాయంత్రం ఓ లాడ్జి వద్ద కుక్కలు స్వైర విహారం చేయడంతో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వసంత పంచమి సంద ర్భంగా భక్తులు వ
Read Moreబాసర నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర
ఖానాపూర్, వెలుగు: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టనుందని అదిలాబాద్ పార్లమెంట్ యాత్ర ఇన
Read Moreవెళ్లొస్తాం..నాగోబా.. నిన్నటితో ముగిసిన జాతర
ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర మంగళవారం ముగిసింది. ఈనెల 9న మహాపూజలతో మొదలై 5 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన కేస్లాపూర్ నాగోబా జాతరకు చివరి రోజ
Read Moreబాసరలో నేడే వసంత పంచమి వేడుకలు
ముస్తాబైన జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రామారావు పటేల్ దేశం నలుమూలల నుంచి తరలిరా
Read Moreకలుషిత నీరు తాగి 15 మేకలు మృతి
బ్రిక్స్ ఇండస్ట్రీ ముందు బాధితుల ఆందోళన జైపూర్, వెలుగు: కలుషితమైన నీరు తాగి 15 మేకలు మృత్యువాత పడిన ఘటన జైపూర్మండలం కాసీంప
Read Moreకుభీర్ మండలంలో అకాల వర్షం.. తీరని నష్టం
కుభీర్, వెలుగు: కుభీర్ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులతో కురిసిన వర్షానికి మొక్కజొన్న, జొన్న,
Read More