Adilabad

తొందర్లోనే ఎన్నికలు వస్తాయి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

కాగజ్ నగర్, వెలుగు: కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్ వచ్చేనెల మొదటి వారంలో రాష్ట్రానికి వస్తోందని, తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని మంత్రి అల్లోల్ల ఇంద్

Read More

సోయా రైతులను ఆదుకోవాలి

భైంసా, వెలుగు:  వైరస్​ సోకి పంట నష్టపోయిన సోయా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి శుక్రవారం డిమాండ్​ చేశారు.

Read More

రాష్ట్రంలో పిడుగులు బీభత్సం.. ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

ఈదురుగాలులకు కరెంట్ ​వైర్  తెగిపడి రైతు కన్నుమూత ఆసిఫాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒకే రోజు పిడుగులు పడి

Read More

పత్తి దిగుబడిపై దిగులు

వర్షాలు పడుతుండటంతో ఆగిన ఎదుగుదల వర్షానికి రాలుతున్న పూత, కాయ వచ్చే నెలలో పత్తి కొనుగోళ్లకు అధికారుల కసరత్తు జిల్లా వ్యాప్తంగా 4.12లక్షల ఎకరా

Read More

వాట్సాప్​లో పోస్ట్​తో గొడవ.. బీజేపీ లీడర్​పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

పీఎస్​కు చేరిన వ్యవహారం  బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీజేపీ నాయకుడిపై బీఆర్ఎస్​ లీడర్లు దాడి చేశారు.  బీఆర్

Read More

Telangana Tour : ఈ వీకెండ్ మంచిర్యాల చూసొద్దామా.. మంచిగుంటది

ప్రకృతి ఒడిలో సేదతీరాలని, అడవిజంతువులు, రంగురంగుల పక్షుల్ని చూడాలని ఉందా...! పాలనురగలా కిందకు దుమికే జలపాతం అందాల్ని రెప్పవాల్చకుండా చూడాలి అనిపిస్తోం

Read More

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సమ్మె బాట : జయలక్ష్మి

ఆదిలాబాద్, వెలుగు :  అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటంతోనే సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని అంగన్వాడీల సంఘం రాష్ట్ర

Read More

ఉద్యోగులను అరిగోస పెడుతున్న కేసీఆర్ : కొత్తపల్లి శ్రీనివాస్

కాగజ్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని రంగాల ఉద్యోగులను సీఎం కేసీఆర్ అరిగోస పెడుతున్నారని బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీన

Read More

నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుకు యువ రైతు మృతి

    మరొకరికి తీవ్ర గాయాలు     అంబకంటిలో విషాదం  కుంటాల, వెలుగు : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబకంటి గ్రామ

Read More

కడెం ప్రాజెక్ట్ ఆయకట్టు..రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందవద్దు

కడెం, వెలుగు : సాగునీటి సరఫరా విషయంలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతుల ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. క

Read More

ప్రజల సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా : రఘునాథ్ రావు

నస్పూర్, దండేపల్లి, వెలుగు : ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రావు అన్నారు. రఘునాథ్ వెరబెల్లి

Read More

ఓటమి భయంతో.. సింగరేణి ఎన్నికలు వద్దంటున్రు : సలెంద్ర సత్యనారాయణ

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీబీజీకేఎస్​ ఎన్నికలు వద్దంటోందని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ ఆ

Read More

అన్నిచోట్ల బీజేపీ విజయం ఖాయం : పురుషోత్తం

నిర్మల్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ధీమా వ్యక్త

Read More