Adilabad
90వేల ఎకరాల్లో పంట నష్టం.. కాళేశ్వరం బ్యాక్ వాటర్లో 10 వేల ఎకరాలు
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో అధికం కాళేశ్వరం బ్యార్ వాటర్లో 10 వేల ఎకరాల్లో పంట
Read Moreమలిదశ ఉద్యమకారుడు చల్మారెడ్డి కన్నుమూత
మంచాల, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యమకారుడు వెదిరె చల్మా రెడ్డి (54) ఇకలేరు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అన
Read Moreసిరాల గ్రామం జలదిగ్బంధం.. సాయం కోసం ఆర్తనాదాలు
నిర్మల్ జిల్లాలో వర్షం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వాగులు వంకలు పొంగడంతో పాటు పలు గ్రామాలను ముంచెత్తాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇటీ
Read Moreసమస్యలు పరిష్కారించకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తాం
ఆసిఫాబాద్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు హెచ్చరించారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టర
Read Moreఅర్హులైన పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలి... ఆర్డీవో ఆఫీస్ ముందు బీజేపీ లీడర్ల ధర్నా
బెల్లంపల్లి, వెలుగు: అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు.
Read Moreముంపు ముప్పులో మంచిర్యాల.. కాళేశ్వరం బ్యాక్వాటర్తో రాళ్లవాగుకు ఎగపోటు
ముంపు ముప్పులో మంచిర్యాల.. కాళేశ్వరం బ్యాక్వాటర్తో రాళ్లవాగుకు ఎగపోటు టౌన్లోని 150 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు తీర ప్రాంత గ్రామాల
Read Moreఎమ్మెల్యే కోనప్ప అండతోనే భూ కబ్జాలు : ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
ఎమ్మెల్యే కోనప్ప అండతోనే భూ కబ్జాలు తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎట్ల చేస్తరు సిర్పూర్లోని మాఫియా పాలన అంతం చేస్తం బీఎస్
Read Moreవంతెన దాటుతూ వాగులో పడిపోయాడు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. జల ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలు నీట మునగటం
Read Moreగుండెగాం గోస తీరేదెన్నడు..! పునరావాసం కోసం నిర్వాసితుల ఎదురుచూపులు
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించి ఏడాది పూర్తి ఇంతవరకు రిలీజ్ కాని రూ.61.30 కోట్లు భ
Read Moreరెండో విడత లబ్ధిదారులకు అనారోగ్యపు గొర్రెలు
వచ్చిన రోజే ఓ గొర్రె మృతి సారంగాపూర్, వెలుగు : రెండో విడత గొర్రెల పంపిణిలో భాగంగా గొల్లకుర్మలకు అనారోగ్యపు గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. గుంట
Read Moreరైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్, బీజేపీకి లేదు : ఎమ్మెల్యే రేఖా నాయక్
ఖానాపూర్, వెలుగు : రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. మంగళవారం ఖానాపూ
Read Moreతెలంగాణకు అతి భారీ వర్ష సూచన....ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. జులై 26వ తేదీ బుధవారంతో పాటు జులై 27, జులై 28వ తేదీ వరకు
Read Moreసీఎం, ఎమ్మెల్యేల జీతాలు పెంచినప్పుడు.. పంచాయతీ కార్మికులకు ఎందుకు పెంచరు? : జేఏసీ నాయకులు
ఆసిఫాబాద్/నేరడిగొండ, వెలుగు : సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు పెంచినప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులకు ఎందుకు పెంచరు అని జేఏసీ నాయకులు ప్రశ్నించారు.
Read More












