
Adilabad
లాడ్జీల్లో చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్
నిర్మల్, వెలుగు: లాడ్జీల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిర్మల్టౌన్ సీఐ ఎం.ప్రవీణ్ కుమార్ తెలిపారు. కర్ణాటకలోని బళ్లారికి చెంద
Read Moreకుంటాల పర్యాటకాభివృద్ధిపై ఫోకస్
ఎకో టూరిజం కింద కుంటాల జలపాతం, కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ రూ.3.81 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధి
Read Moreనెలాఖరులోగా టార్గెట్ కంప్లీట్ చేస్తం : లెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్/నేరడిగొండ/తిర్యాణి, వెలుగు: వన మహోత్సవం టార్గెట్ను ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్
Read Moreబోడ కాకర కిలో రూ.400
నేరడిగొండ, వెలుగు: వర్షాకాలం సీజన్లో మాత్రమే దొరికే బోడ కాకరకాయ రేట్లు కొండెక్కాయి. వానాకాలంలో చికెన్, మటన్ కంటే ఔషధ గుణాలున్న బోడ కాకరకాయ తింటే సీజన
Read Moreఇయ్యాల బెల్లంపల్లిలో బస్సు యాత్ర
బెల్లంపల్లి, వెలుగు: సింగరేణి బొగ్గు బావుల పరిరక్షణకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లి పట్టణంలో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ మండల
Read Moreఅర్హులైన నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి : భూ నిర్వాసితులు
జైపూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించేలా చూడాలని చెన్నూర్ ఎమ్మెల్యే డా.గడ
Read Moreకవ్వాల్ టైగర్ జోన్లో పులి రాకకు ఎదురుచూపులు
అయినప్పటికీ కనిపించని పెద్ద పులి జాడ నేడు అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవం జన్నారం,వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్లో పులుల జాడ కనిపించడంలేదు.
Read Moreసల్లంగ సూడు తల్లి .. ఘనంగా గాంధారి మైసమ్మ బోనాల జాతర
వేలాది భక్తజనంతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి మండలం క్యాతనపల్లి
Read Moreబడ్జెట్ లో తెలంగాణకి అన్యాయం : పొద్దుటూరి సతీశ్ రెడ్డి
కడెం, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగిందని యువజన కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి సతీ
Read Moreసింగరేణి ట్రైనింగ్ను సద్వినియోగం చేసుకోవాలి : జీఎం ఎ.మనోహర్
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల పిల్లలు, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను చూపేందుకు యాజమాన్యం కల్పిస్తున్న ఓకేషనల్ ట్రైనింగ్న
Read Moreనమ్మండి.. ఇది రహదారేనండి..
ఆదిలాబాద్ పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే దస్నాపూర్–పిట్టలవాడ రహదారిలో అడుగడుగునా గుంతలు ఏర్పడి అద్వానంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు నిలువడంతో
Read Moreజర్నలిస్టులపై దాడులను అరికట్టాలి : జేఏసీ నాయకులు
ఆదిలాబాద్, వెలుగు: రాజకీయ పార్టీలు, నాయకులకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు
Read Moreపొన్కల్ లో .. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు రైతుల ఆందోళన
లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలంలోని పొన్కల్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట సోమవారం రైతులు ఆందోళన చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంత
Read More