agriculture

చివరి ఆయకట్టుకు సాగునీరు అందేనా..!

యాసంగి సాగుకు ఎస్సారెస్పీ జలాల విడుదల  ముళ్ల పొదలతో నిండిపోయిన ఎస్సారెస్పీ స్టేజీ2 కాలువలు కాలువల లైనింగ్​ చేపట్టాలని రైతుల విన్నపం 

Read More

రైతులకు గుడ్ న్యూస్: 1350 రూపాయలకే 50 కేజీల DAP ఎరువుల బస్తా..!

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. 50 కేజీల డీఏపీ ఎరువుల బస్తాను 1350 రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ విషయాన్న

Read More

మహబూబ్ నగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

మార్చి వరకు సాగు నీరు ఇవ్వాలి గద్వాల, వెలుగు: ఆర్డీఎస్  కింద యాసంగి సాగుకు మార్చి వరకు సాగునీరు ఇవ్వాలని రైతులు డిమాండ్  చేశారు. అయిజ మండ

Read More

రైతు భరోసాకు ఆన్​లైన్​ అప్లికేషన్లు!

ప్రత్యేక వెబ్​సైట్​ లేదా యాప్​ తెచ్చే యోచనలో ప్రభుత్వం సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్, ఫీల్డ్ ​సర్వే.. చర్చించిన కేబినెట్​ సబ్​ కమిటీ సంక్ర

Read More

ఇటు చదువు.. అటు ఎరువు..! రైతు సేవలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు

వర్మికంపోస్ట్​ తయారీలో అశ్వారావుపేట అగ్రికల్చర్​కాలేజీ  భేష్​​  బిజినెస్​ ప్లాన్​కు దోహదపడుతున్న ఏఈఎల్పీ ప్రోగ్రామ్ వర్మికంపోస్ట్​ తో

Read More

పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ..సిరులు కురిపిస్తున్న బంతిపూల సాగు

అప్పులు తెచ్చి పంటలు వేసి నష్టాల పాలైన రైతులకు.. బంతిపూల సాగు లాభాలు తెచ్చిపెడుతుంది. పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సీజన్ తో సంబంధం లేకుండా ఫుల్ డ

Read More

వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!

వరంగల్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. నల్లబెల్లి ముండలం కొండాపూర్, రుద్రగూడెం గ్రామ శివారులో పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్దారించారు.

Read More

యాసంగి పంటకు నీళ్లిస్తాం.. రైతాంగానికి ఆఫీసర్ల భరోసా

2.50 లక్షల ఎకరాలకు మార్చి వరకు సాగు నీరు అందించాలని నిర్ణయం శ్రీశైలంలో నీటి లభ్యత ఆధారంగా సప్లై చేస్తామని ప్రకటన నాగర్​కర్నూల్, వెలుగు: యాసం

Read More

కాయగూరల సాగుపై ఫోకస్​

కొండా లక్ష్మణ్​ హార్టికల్చరల్​యూనివర్సిటీ ప్రత్యేక దృష్టి అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన కూరగాయల కొరత తీర్చే దిశగా అడుగులు సిద్దిపేట/మ

Read More

bird flu(H5N1)Case: అమెరికాలో ఫస్ట్ బర్డ్ ఫ్లూ కేసు బయటపడింది..

అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ కేసు బయటపడింది.అమెరికాలోని దక్షిణ రాష్ట్రమైన లూసియానాలో ఈ కేసు నమోదు అయింది.. 65 యేళ్ల వృద్ధుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు డాక్ట

Read More

యువత వ్యవసాయ రంగంలోకి రావాలి: జేడీ లక్ష్మీనారాయణ

జగిత్యాల రూరల్, వెలుగు: వ్యవసాయం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. దేశానికి సరిపడా ధాన్యం ఉత్పత్తి చేయాలంటే

Read More

రుణమాఫీ మాట నిలబెట్టుకున్నాం : బీర్ల ఐలయ్య

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  యాదగిరిగుట్ట, వెలుగు : కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్

Read More

మద్దతు ధర, బోనస్‌‌‌‌ కోసం తెలంగాణకు ఏపీ సన్నొడ్లు..

మద్దతు ధర, బోనస్‌‌‌‌ను క్యాష్‌‌‌‌ చేసుకుంటున్న దళారులు నల్గొండ, వెలుగు : సన్న వడ్లకు తెలంగాణ ప్రభుత్

Read More