agriculture

రైతులకు గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంచిన కేంద్రం

 కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ లో వరికి రూ. 69 మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో   క్వింటాల్ వరి మద్

Read More

రైతులు పంట మార్పిడి విధానం పాటించాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య 

కామేపల్లి, వెలుగు  : రైతులు ప్రతి ఏడాది ఒకే పంటను సాగు చేయొద్దని, కచ్చితంగా పంట మార్పిడి విధానం పాటించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించా

Read More

సంగారెడ్డి మహిళలపై మోదీ ప్రశంసలు

తెలంగాణలోని సంగారెడ్డి మహిళలు వ్యవసాయంలో డ్రోన్లు వినియోగిస్తున్నారని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని కొనియాడారు. &lsq

Read More

అవినీతే రైతుల పాలిట శాపం.. దేశం ఎదుగుతున్నా రైతుల ఆర్థిక పరిస్థితి మాత్రం మారలే..

దేశ ఆర్థికవ్యవస్థ వివిధ రంగాల్లో అభివృద్ధి  చెందినప్పటికీ,  గత  ఏడు దశాబ్దాలలో వ్యవసాయ రంగ ఉత్పత్తి 600% పెరిగినప్పటికీ,  దేశ ఆర్థ

Read More

ఆదిలాబాద్​ జిల్లాలో వేగంగా ప్రజావాణి అర్జీల పరిష్కారం : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్/నస్పూర్/ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించాలని నిర్మల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్

Read More

రైతులు అధైర్య పడొద్దు.. నష్టపరిహారం అందేలా కృషి చేస్తా.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా బీమారం మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ర

Read More

వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలకు నిచినో సహకారం తీసుకుంటం.. ప్లానింగ్​ కమిషన్​ వైస్ చైర్మన్​ చిన్నారెడ్డి

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నిచినో సహకారం తీసుకుంటామని ప్లాని

Read More

3 భారతీయ వెంచర్లకు ASME అవార్డులు

హైదరాబాద్, వెలుగు: సమాజానికి మేలు చేసే హార్డ్​వేర్లను సృష్టించిన మూడు భారతీయ వెంచర్లకు అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఎ.ఎస్.ఎం.ఇ.) అవార్డులు

Read More

ఫస్ట్ టైమ్: ఎప్​సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్ సెట్ పరీక్షలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయ

Read More

వ్యవసాయాన్ని పండగలా మార్చింది కాంగ్రెస్సే: మంత్రి దామోదర

హైదరాబాద్: వ్యవసాయం అంటే దండగ కాదు పండగలా మార్చింది కాంగ్రెసేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం (ఏప్రిల్ 18) రాయికోడ్ ఆత్మ కమిటీ చైర్మన్

Read More

రైతులకు IMD గుడ్ న్యూస్.. 2025లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు

న్యూఢిల్లీ: రైతులకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. 2025 సంవత్సరంలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సగటున105

Read More

8వేల ఎకరాల్లో పంటనష్టం.. వడగండ్ల వానపై వ్యవసాయ శాఖ నివేదిక.

త్వరలో పరిహారం చెల్లింపునకు చర్యలు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల   హైదరాబాద్:  రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు కురిసిన చెదురు మదు

Read More

ఎంట్రెన్స్ టెస్టులకు 3.65 లక్షల అప్లికేషన్లు

ఒక్క ఎప్​సెట్​కే 2.99 లక్షలకు పైగా దరఖాస్తులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు

Read More