agriculture

రైతులకు భరోసా కల్పిస్తున్న వ్యవ‘సాయం’

దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు మనం అండగా ఉంటూ, వారందరూ సుఖంగా ఉండేలా చర్యలు తీసుకుంటే మన సమాజం, దేశం సుభిక్షంగా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. తెలంగా

Read More

గుడ్ న్యూస్: రైతుల అకౌంట్లో రూ. 30 వేలు పడ్డయ్

తెలంగాణలో ఐదు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసింది ప్రభుత్వం. జూన్ 19న రూ.1189.43 కోట్లు రిలీజ్ చేసింది.   4 లక్షల 43 వేల మంది రైతు

Read More

4 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ : తుమ్మల

మరో రూ.1,313.53 కోట్లు విడుదల: తుమ్మల  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ప్రశ్నించే హక్కు లేదన్న మంత్రి  

Read More

గుడ్ న్యూస్: రైతు భరోసా డబ్బులు రిలీజ్ : మీ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి..!

రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు జమ చేస్తామన్నరేవంత్... 70 లక్షల 11 వేల  మంది రైతులకు

Read More

జోరుగా పునాస సాగు.. పత్తి, మక్క, కంది విత్తనాలు వేస్తున్న రైతులు.. సాగు అంచనా 1.34 కోట్ల ఎకరాలు

ఇప్పటికే వరి నార్లు పోసి నాట్లకు ఏర్పాట్లు  పంట రుణాలు, రైతు భరోసాతో సర్కారు సహకారం  వానాకాలం సాగు 1.34 కోట్ల ఎకరాలుగా అంచనా 

Read More

ఇష్టారీతిన పెస్టిసైడ్స్ వాడకం.. రైతుల హెల్త్ పై ఎఫెక్ట్.. రక్త, మూత్రాల్లోప్రమాదకర అవశేషాలు

స్టడీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా మరణాల్లో 50 శాతం అనారోగ్యంతోనే..​ అనుమతి లేని గ్లైఫోసెట్ వంటి కెమికల్స్ వాడకంపై ఆందోళన

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రాప్ లోన్స్ టార్గెట్ రూ.11వేల కోట్లు

ఉమ్మడి జిల్లా రుణ ప్రణాళికలు ఖరారు గతేడాది రుణ టార్గెట్‌‌‌‌‌‌‌‌ 90శాతం పూర్తి ఈసారి 100 శాతం ఇచ్చేందుకు

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో వడ్ల కొనుగోళ్లు..

ధాన్యం విలువ రూ.3,249.34 కోట్లు  జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 4.41 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు  కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగ

Read More

ఉద్యానవన పంటలపై ఫోకస్​ పెట్టాలె: రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఇబ్రహీంప

Read More

ఇవాళ్టి(జూన్2) నుంచి అన్ని సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో స్లాట్​ బుకింగ్

  ఏఐ ఆధారిత వాట్సాప్​ సేవలు కూడా.. ఆస్తుల క్రయవిక్రయాల్లో సమయం ఆదా, పారదర్శకతే లక్ష్యం మంత్రి  పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వెల్లడి

Read More

రైతులకు గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంచిన కేంద్రం

 కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ లో వరికి రూ. 69 మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో   క్వింటాల్ వరి మద్

Read More

రైతులు పంట మార్పిడి విధానం పాటించాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య 

కామేపల్లి, వెలుగు  : రైతులు ప్రతి ఏడాది ఒకే పంటను సాగు చేయొద్దని, కచ్చితంగా పంట మార్పిడి విధానం పాటించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించా

Read More

సంగారెడ్డి మహిళలపై మోదీ ప్రశంసలు

తెలంగాణలోని సంగారెడ్డి మహిళలు వ్యవసాయంలో డ్రోన్లు వినియోగిస్తున్నారని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని కొనియాడారు. &lsq

Read More