agriculture

ఆధ్యాత్మికం : బతుకే ఓ పోరాటం.. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయంపై శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుత కథ..!

జీవితం పోరాటం లాంటిది.  పోరాడితేనే జీవితంలో విజయం సాధిస్తాం.. కారణం లేకుండా ఎవరూ ఏ పనిచేయరు.. అనుకున్నది సాధించాలన్నా.. ఆదిశగా ప్రయత్నం చేయాలన్నా

Read More

పొట్టకూటి కోసం వచ్చి.. బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి

సంగారెడ్డి  జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ లో విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం వచ్చిన ఇద్దరు వలస కార్మికులు బావిలో పడిపోయి చనిపోయారు. స్థాన

Read More

మంచుకొండ పనులు స్పీడప్​ చేయాలి : తుమ్మల

 లిఫ్ట్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మం టౌన్, వెలుగు :   రైతులకు సాగునీరు అందించే మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు త్వరగా  

Read More

పంటలు ఎండుతున్నా పట్టించుకోరా? : బండి సంజయ్

రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్​ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల ఎకరాల్లో  పంటలు ఎండిపోయినా పట్టింపులేదా..? అని రాష్ట

Read More

సాగుభూమి సారానికి భరోసా ఏది..?

  వ్యవసాయ భూమిలో రసాయనిక ఎరువులు, మందుల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దీనివల్ల  సాగుభూమితోపాటు పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది.

Read More

యూఓహెచ్​తో బయోఫాక్టర్ ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగానికి కొత్త టెక్నాలజీని అందించడానికి హైదరాబాద్‌ యూనివర్సిటీ (యూఓహెచ్)తో బయోఫాక్టర్  ఎంఓయూ కుదుర్చుకుంది. నానోట

Read More

రైతులకు సమర్థవంతంగా సేవలు అందించాలి: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ అనుబంధ సంస్థలు రైతులకు సమర్థవంతంగా సేవలు అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అగ్రి కార్పొరేషన్లను బలోపేతం చేస

Read More

క్షీణిస్తున్న భూసారం.. అసలు భూసారం అంటే ఏమిటి.?

మనిషి అభివృద్ధి పేరిట ప్రకృతి వినాశనం చేస్తున్నకొద్దీ భూమి సహజ స్వరూపం మారిపోతోంది. వ్యవసాయానికి కీలకమైన భూసారం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఒకప్పుడు ఎంతో

Read More

బడ్జెట్‎లో ఆర్థిక సమతుల్యత పాటించాలి

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు పథకాలకి అవసరమైన నిధులను కేటాయించి వాటిని మరింత పటిష్టంగా అమలు చేస్త

Read More

మార్చ్ 1 నుంచి ఎప్ సెట్ అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శనివారం నుంచి తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ ఎప్ సెట్)  దరఖాస్తుల ప్రక్రియ

Read More

చతుర్విద జల ప్రక్రియతో ఏటా 3 పంటలు : మర్రి చెన్నారెడ్డి ట్రస్ట్​కార్యదర్శి మర్రిశశిధర్​రెడ్డి

నారాయణపేట, వెలుగు : హనుమంతరావు చతుర్విద జల ప్రక్రియతో రైతులు ఏటా 3 పంటలు పండించుకోవచ్చని మర్రిచెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి మర్రిశశిధర్​రె

Read More

యూరియా కోసం రైతుల తిప్పలు.. క్యూ లైన్లలో చెప్పులు

సరిపడా బస్తాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్​    కరీంనగర్​జిల్లాలో ఘటన  హైదరాబాద్:   కరీంనగర్​జిల్లా ఇందుర్తిలో యూరియా కో

Read More

శవాల మీద పేలాలు ఎరుకునే సంస్కృతి మీది, మీ పార్టీది : కోదండరెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై  రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నార

Read More