agriculture

భూసార పరీక్షలు మరిచిన్రు...... సర్కార్ నుంచి ఆదేశాలు రాలే

ఆసిఫాబాద్, వెలుగు: మూడేళ్ల నుంచి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో భూ సార పరీక్షలు నిర్వహించక పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. జిల్లాలో 80 శాతం మంది

Read More

ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేత

హైదరాబాద్, వెలుగు:ఎంసెట్​లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రాష్ట్ర సర్కారు ఎత్తేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించిం

Read More

ఆఫ్రికా దేశాల ఆకలి కేకలు : కనుమ ఎల్లారెడ్డి

తూర్పు ఆఫ్రికా దేశాలు ఇథియోపియా, సోమాలియా, కెన్యా  మునుపెన్నడూ  లేని కరువులో చిక్కుకున్నాయి.  ఇథి యోపియా –  ఈ శాన్య  ఆఫ

Read More

అగ్రికల్చర్​లో స్పెషలిస్ట్​ ఆఫీసర్స్​ కోసం నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో 195 సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(ఎస్‌‌‌‌

Read More

వ్యవసాయం ఒక పరిశ్రమగా విస్తరించాలె : మంత్రి నిరంజన్ రెడ్డి

వ్యవసాయం ఒక పరిశ్రమగా విస్తరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశం మొత్తం వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రా్న్నే ఆదర్శంగా తీసుకుంటోందని చెప

Read More

తెలంగాణలో వ్యవసాయంలో శాస్త్రీయత పాటించని కేసీఆర్

బీఆర్ఎస్​ సభలు రెండు జరిగాయి. రెండింటిలోనూ కేసీఆర్​ వ్యవసాయం, సాగునీరు గురించే ప్రధాన ఎజెండాగా మాట్లాడారు. కానీ ఆయన మాటలు రాజకీయాలకు పనికి రావొచ్చేమోగ

Read More

కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర

అడ్డాకుల, నారాయణపేట, వెలుగు: ఉమ్మడి జిల్లాలో అప్రకటిత కరెంట్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. సోమవారం కాంగ్రెస్‌‌‌‌‌‌&zwnj

Read More

విద్యారంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర బడ్జెట్ : గవర్నర్ తమిళిసై

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి మంచి కేటాయింపులు జరిగాయని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. విద్యారంగంలో అనేక మార్పులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతోందన

Read More

24 గంటల కరెంట్పై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తుండు : వైఎస్ షర్మిల

 రాష్ట్రంలో ఎక్కడా జాడలేని 24 గంటల కరెంట్  దొర కంటికి కనపడని సబ్ స్టేషన్ల ముందు ఆందోళనలు చంద్రబాబును గుర్తు చేస్తున్న కేసీఆర్ కరెంట్

Read More

సాగు భూమి లేని హైదరాబాద్​లో అత్యధిక క్రాప్​లోన్లు : కన్నెగంటి రవి,

రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం లాంటి ప్రాధాన్యతా రంగాలకు 40 శాతం లోన్లు ఇవ్వాలి. అందులో18 శాతం పంట రుణా

Read More

లక్షలాదిగా ధరణి పోర్టల్​ సంబంధిత కేసులు

కోర్టు కేసులతో అప్పులై ఆత్మహత్యలు చేస్కుంటున్నరు వ్యవసాయ రంగంలో  బీఆర్ఎస్ సర్కారు​వైఫల్యాలపై కాంగ్రెస్​ మూడో చార్జ్​షీట్​  హై

Read More

రాష్ట్రంలో ఐదేళ్లలో 3055 మంది రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపి

Read More

ఖమ్మం జిల్లాలో 12 వేల మంది రైతులకు రూ.154 కోట్లు బకాయి

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం పైసలియ్యడం లేదు. వడ్లు అమ్మి నెల రోజులు గడుస్తున్నా బ్యాంకు అక

Read More