agriculture

ములుగు జిల్లాలో పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ

ములుగు జిల్లాలో  పోడు రైతులకు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లిలో ఈ ఘటన జరిగింది. పొలం దున్నుతుండగా పోడు

Read More

ప్రపంచ అధినేతలకు క్లాస్ చెప్పనున్న మన గిరిజన మహిళలు

మిల్లెట్ సాగు గురించి తమ అంతర్దృష్టిని పంచుకోవడానికి ఒడిశాకు చెందిన గిరిజన మహిళలను న్యూఢిల్లీలో జరిగే G20 సమ్మిట్‌కు ఆహ్వానించారు. తరతరాలుగా గుర్

Read More

కేసీఆర్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి : కిషన్ రెడ్డి

అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. ప్రభుత్వ భూములను అమ్మితేనే ఉద్

Read More

ఆగస్టు 31న సంచార జాతుల విముక్తి దినోత్సవం

భారతీయ సమాజంలో కులవ్యవస్థ మిగిల్చిన చేదు ఫలితాల్లో అత్యంత హేయమైన విషయాలూ ఉన్నాయి. బ్రిటీష్‌‌ కాలంలో  నేర ప్రవృత్తి గల తెగల చట్టం1871లో

Read More

ఇథనాల్​తో రైతులు అన్నదాతలే కాదు.. ఇంధన దాతలు కూడా : గడ్కరీ

ఇథనాల్​కు పెరుగుతున్న డిమాండ్​.. కేంద్ర మంత్రి గడ్కరీ న్యూఢిల్లీ : పెట్రోల్​, డీజిల్​లలో ఇథనాల్​ కలపడం పెరుగుదలతో దేశంలోని ఎగ్రికల్చర్​ ఎకానమీ

Read More

తెలంగాణలో భారీగా పెరిగిన కరెంటు వాడకం

వేసవిని తలపిస్తున్న విద్యుత్‌ వినియోగం  వర్షాలు లేక పెరిగిన బోర్ల వాడకం 25న 14,361 మెగావాట్ల డిమాండ్ వానాకాలంలో ఇదే ఆల్‌టైమ్&z

Read More

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణమేంటి?

తెలంగాణలో గత 9 ఏండ్లలో 7007 రైతు ఆత్మహత్యలు జరగడం అత్యంత దురదృష్టకరం. తెలంగాణలో రైతు రాజ్యం, సిరులు కురిపిస్తున్న సేద్యం అంటూ బీఆర్​ఎస్ సర్కారు డబ్బా

Read More

పాలమూరు రంగారెడ్డి .. పనులు త్వరగా పూర్తి చేయండి.. :స్మితా సబర్వాల్

కొల్లాపూర్, వెలుగు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు.  నాగర్ కర్నూల్

Read More

వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం వృద్ధి చాలా కీలకం. యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానం ఈ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇల

Read More

ఆగస్టులో తగ్గిన .. పెట్రోల్​, డీజిల్​ డిమాండ్

న్యూఢిల్లీ: వర్షాల కారణంగా ఆగస్టు నెల మొదటి 15 రోజులలో పెట్రోల్, డీజిల్​ వినియోగం​ తగ్గినట్లు డేటా చెబుతోంది. కిందటి నెలతో, అంతకు ముందు ఏడాది ఆగస్టు న

Read More

రూ. లక్షలోపు రుణమాఫీకి ఉండాల్సిన అర్హతలివే..

తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.  సోమవారం (ఆగస్టు 14న) ఒకే రోజు 10 లక్షల 79  వేల 721 మంది ర

Read More

తెలంగాణ రైతులకు శుభవార్త : రూ. లక్షలోపు రుణాలన్నీ మాఫీ

తెలంగాణ రైతులకు ఆగస్ట్ 15వ తేదీ సందర్భంగా.. కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లక్ష రూపాయల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. &

Read More