agriculture

24 గంటల కరెంట్పై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తుండు : వైఎస్ షర్మిల

 రాష్ట్రంలో ఎక్కడా జాడలేని 24 గంటల కరెంట్  దొర కంటికి కనపడని సబ్ స్టేషన్ల ముందు ఆందోళనలు చంద్రబాబును గుర్తు చేస్తున్న కేసీఆర్ కరెంట్

Read More

సాగు భూమి లేని హైదరాబాద్​లో అత్యధిక క్రాప్​లోన్లు : కన్నెగంటి రవి,

రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం లాంటి ప్రాధాన్యతా రంగాలకు 40 శాతం లోన్లు ఇవ్వాలి. అందులో18 శాతం పంట రుణా

Read More

లక్షలాదిగా ధరణి పోర్టల్​ సంబంధిత కేసులు

కోర్టు కేసులతో అప్పులై ఆత్మహత్యలు చేస్కుంటున్నరు వ్యవసాయ రంగంలో  బీఆర్ఎస్ సర్కారు​వైఫల్యాలపై కాంగ్రెస్​ మూడో చార్జ్​షీట్​  హై

Read More

రాష్ట్రంలో ఐదేళ్లలో 3055 మంది రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపి

Read More

ఖమ్మం జిల్లాలో 12 వేల మంది రైతులకు రూ.154 కోట్లు బకాయి

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం పైసలియ్యడం లేదు. వడ్లు అమ్మి నెల రోజులు గడుస్తున్నా బ్యాంకు అక

Read More

త్రీ ఫేజ్ కరెంట్‌ ఎప్పుడస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలే

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో త్రీ ఫేజ్ కరెంట్‌ ఎప్పుడస్తదో.. ఎప్పుడు పోతదో రైతులకు అస్సలు తెలుస్తలేదు. దీంతో రైతన్నలు మోటర్

Read More

కరెంటు కోతలకు నిరసనగా రైతులు ధర్నా

మూడు గంటలు రాస్తారోకో చేసిన రైతులు ఏడీఈ హామీతో ధర్నా విరమణ  కోరుట్ల రూరల్, వెలుగు: కరెంటు కోతలకు నిరసనగా కోరుట్ల మండలం ధర్మారం గ్ర

Read More

రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు మొదలై మూన్నెళ్లయినా ఇంకా పూర్తికాలె

కొనాల్సింది 1.12 కోట్ల టన్నులు.. కొన్నది 64 లక్షల టన్నులే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో వడ్ల క

Read More

మా ఆర్డర్స్​తోనే ఏసీడీ వసూలు చేస్తున్నరు : తన్నీరు శ్రీరంగారావు

అప్పుడే రైతులు  ఎంత కరెంట్​ వాడారో తెలుస్తది  స్టేట్​ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​ చైర్మన్​ తన్నీరు శ్రీరంగారావు  ఖమ్మం టౌ

Read More

రైతుల మాటున భూస్వాముల రాజకీయం

భూమి ఉన్న కులాలే రైతుల మాటున సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ భూస్వామ్య కులాల నుంచి ఎదిగిన నాయకులే ప్రాంతీయ పార్టీలు స్థాపిస్

Read More

స్టేట్​​లో జోరందుకున్న యాసంగి సాగు

26.85 లక్షల ఎకరాల్లో వరి నాట్లు   మిగతా పంటలన్నీ అంతంతే వ్యవసాయ శాఖ రిపోర్ట్​లో వెల్లడి హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్

Read More

జీతాలు ఆపి రైతు బంధు ఇచ్చినం : మంత్రి హరీష్ రావు

రైతులకు రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. రైతు బంధు ద్వారా రూ.65 వేల

Read More

రైతుల ఉసురు ఊరికే పోదు: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

భూములు గుంజుకొని రియల్ దందా చేస్తున్నరు హైదరాబాద్, వెలుగు: రైతుల భూములు గుంజుకొని తెలంగాణ ప్రభుత్వం దళారి పాత్ర పోషిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు

Read More