agriculture

నిరంజన్​ రెడ్డి ఫామ్​హౌస్​ కోసం.. రైతుల భూములు గుంజుకుంటున్నరు

వనపర్తి, వెలుగు :  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  తన ఫామ్​హౌజ్ కు నీళ్ల కోసం చెరువు కట్ట ఎత్తు పెంచి 300 ఎకరాల పేద రైతుల భూములను నీటిలో

Read More

వ్యవసాయాన్ని పట్టించుకోని సర్కారు.. ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలే లేవు

నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో వ్యవసాయంపై సర్కారుకు పట్టింపు లేకుండా పోతోంది. మూడేండ్ల నుంచి ప్రతి సీజన్​లో ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో అడుగు ముందుకు పడడ

Read More

విత్తనాల కోసం  పక్క రాష్ట్రాలకు రైతులు.. కర్నాటక నుంచి  కందులు, సోయా

విత్తనాల కోసం  పక్క రాష్ట్రాలకు కర్నాటక నుంచి  కందులు, సోయా మహారాష్ట్ర నుంచి కాటన్ సీడ్స్ కొంటున్నరు ధరలు తక్కువ కావడంతో తెప్పించుకుంటున్

Read More

కావేరీ సీడ్ కంపెనీని సందర్శించిన..ఎఫ్​ఏఓ డీజీ క్యూ డోంగ్యు

ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్​ఏఓ) డైరెక్టర్ జనరల్, డాక్టర్ క్యూ డోంగ్యు, ఆ సంస్థ ప్రతినిధి బృందంతో కలిసి  కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్&zw

Read More

ఆగని నకిలీ సీడ్స్ దందా..సరిహద్దు రాష్ట్రాల నుంచి సరఫరా

    గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు     భారీగా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు     ఏటా లేటుగా స్పంద

Read More

వ్యవసాయంపై ఫోకస్ చేస్తున్నం

హైదరాబాద్, వెలుగు: మిల్లెట్స్‌‌‌‌ను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్

Read More

తుప్పు పడుతున్న వ్యవసాయ పరికరాలు

పాడైపోతున్న అగ్రికల్చర్ మిషన్లు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు లక్షలు పెట్టి వృథాగాఉంచడంపై రైతుల మండిపాటు మెదక్, పాపన్నపేట, వెలు

Read More

అనవసర ప్రాజెక్టులకు అడ్డగోలు ఖర్చు

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సును రూపొందించడంలో కీలక పాత్ర పోషించాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా కేసీఆర్​ పాలన పదవీ

Read More

ప్రశ్నిస్తే రైతులపై కేసులు... కోర్టుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది

ఆందోళనలు చేసినా, అధికార పార్టీ లీడర్లను అడ్డుకున్నా అరెస్టులు  నాన్ బెయిలబుల్​తో పాటు హత్యాయత్నం కేసులూ నమోదు  భూముల పరిహారం అడిగినా,

Read More

రైతుకు రక్షణలేని రాజ్యం.. వ్యవసాయంపై దశ దిశ లేని రాష్ట్ర ప్రభుత్వం

గుప్తుల కాలం స్వర్ణయుగమని చరిత్ర పాఠాల్లో చదువుకుంటాం! నిజంగా నాటి కాలం స్వర్ణ యుగమా, ప్రజల స్థితిగతులేంటి అనేది వాస్తవంగా ఎవరికీ తెలియదు. ఫాహియాన్, హ

Read More

తొమ్మిదేండ్లలో అగ్రికల్చర్‌‌‌‌లో  ప్రగతి సాధించినం.. ఆగ్రోస్‌‌‌‌ ఎండీ  రాములు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగంలో ఎంతో ప్రగతి సాధించామని ఆగ్రోస్‌‌‌‌ ఎండీ, తెలంగాణ అగ్రి డా

Read More

రాష్ట్రంలో 58 శాతం జనాభాకు వ్యవసాయమే ఆధారం :  మంత్రి నిరంజన్ రెడ్డి

గండిపేట, వెలుగు: రాష్ట్రంలో 58 శాతం జనాభాకు వ్యవసాయమే ఆధారమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. సుస్థిర వ్యవసాయానికి తెలంగాణ బ్రాండ్​గా మార

Read More

నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరు అరెస్టు

నల్గొండ అర్బన్, వెలుగు :  నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరిని మునుగోడు పోలీసులు అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ.10లక్షల విలువ

Read More