agriculture

సమగ్ర వ్యవసాయ విధానం పట్టని ప్రభుత్వం

తెలంగాణలో  వ్యవసాయమే ప్రధాన వృత్తి. 70 శాతం ప్రజలు నేటికీ వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుతో తమ  భవిష్యత్తు అభివృద్ధి వ

Read More

కరెంట్ కష్టాల కాంగ్రెస్ కావాలా? 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? : ఎర్రబెల్లి దయాకర్ రావు

    రేవంత్  రెడ్డి దొంగ మాటలు మాట్లాడుతున్నడు     వ్యవసాయానికి 3 గంటల కరెంట్  సరిపోతుందని అనలేదా అని ఫైర్

Read More

Good Story : భర్త, మామ చనిపోయారు.. సొంతంగా వ్యవసాయం చేసి.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళ

సంగీతకు రెండో కాన్పులో బిడ్డ పురిట్లోనే చనిపోయింది. అత్తింటి బంధువులు ఆ తప్పంతా ఆమె అన్నారు. ఏ పాపం చేశావో అని తిట్టిపోశారు. అండగా ఉండాల్సిన వాళ్లే అవ

Read More

పత్తి కొనుగోళ్లు ఇంకెప్పుడు?.. క్లారిటీ ఇవ్వని మార్కెటింగ్ శాఖ, సీసీఐ

ఈనెల మొదట్లోనే షురూ కావాల్సి ఉన్నా పట్టించుకోలే పంటను అమ్ముకోవడానికి ఎదురుచూస్తున్న రైతులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ఇం

Read More

పత్తి, ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి: కర్ణన్

నల్గొండ అర్బన్, వెలుగు: జిల్లాలో పత్తి, ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్‌‌‌‌వీ కర్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టర

Read More

హరిత విప్లవ మార్గదర్శి ఎంఎస్‌‌ స్వామినాథన్‌‌ ..

కొన్ని రోజుల కిందట ప్రొఫెసర్‌‌ ఎంఎస్‌‌ స్వామినాథన్‌‌ మనందరికీ దూరమయ్యారు. వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మక మలుపు తిప్పిన ఓ ద

Read More

మేనిఫెస్టోపై కేసీఆర్ కసరత్తు .. పార్టీ సీనియర్​ లీడర్లతో చర్చలు

16న వరంగల్ బహిరంగ సభలో మేనిఫెస్టో విడుదల మూడు, నాలుగు కొత్త పథకాలు ప్రకటించే చాన్స్ కొత్తగా రైతులు, మహిళలకు పింఛన్లు..  గ్యాస్ సిలిండర్ల

Read More

రూ.లక్ష రుణమాఫీ చేయాల్సిందే : రైతుల డిమాండ్

రూ.లక్ష రుణమాఫీ చేయాల్సిందే  మునుగోడు మండలం కొంపెల్లిలో రైతులు ఆందోళన  మునుగోడు(చండూరు), వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్

Read More

యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలె : సీపీఎం

యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలె సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో  రైతులకు అవసరమైనంత యూరియా

Read More

ములుగు జిల్లాలో పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ

ములుగు జిల్లాలో  పోడు రైతులకు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లిలో ఈ ఘటన జరిగింది. పొలం దున్నుతుండగా పోడు

Read More

ప్రపంచ అధినేతలకు క్లాస్ చెప్పనున్న మన గిరిజన మహిళలు

మిల్లెట్ సాగు గురించి తమ అంతర్దృష్టిని పంచుకోవడానికి ఒడిశాకు చెందిన గిరిజన మహిళలను న్యూఢిల్లీలో జరిగే G20 సమ్మిట్‌కు ఆహ్వానించారు. తరతరాలుగా గుర్

Read More

కేసీఆర్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి : కిషన్ రెడ్డి

అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. ప్రభుత్వ భూములను అమ్మితేనే ఉద్

Read More