agriculture
దొడ్డు వడ్లు కొంటలేరు..మన్యంలో రైతులను దోచుకుంటున్న దళారులు
భద్రాచలం,వెలుగు : భద్రాచలం మన్యంలో వరి పండించిన రైతులు దగా పడుతున్నారు. సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కొన్ని చోట్ల సెంటర్లున్నా దొడ్డు
Read Moreడిసెంబర్ నుంచి నిలిచిపోనున్న అన్నదాత మాసపత్రిక
5 దశాబ్దాలకుపైగా రైతులకు వ్యవసాయ సమాచారం అందించిన అన్నదాత మాసపత్రిక నిలిచిపోనుంది. డిసెంబర్ నుంచి పత్రిక ప్రచురణ నిలిపివేస్తున్నట్లు అన్నదాత
Read Moreఇండ్లలోనే పత్తి..రేటు వచ్చే దాకా అమ్మేది లేదంటున్న రైతులు
మహబూబ్ నగర్, వెలుగు: పత్తి రైతులను వ్యాపారులు నిండా ముంచుతున్నారు. సీజన్ మొదట్లో క్వింటాల్ పత్తిని రూ.8 వేల నుంచి రూ.9వేల వరకు కొనుగోలు చేసిన వ్
Read Moreలక్ష కోట్లతో రైతు కార్పొరేషన్ కావాలి
ముషీరాబాద్, వెలుగు: లక్ష కోట్లతో రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులు జి.బాలు యాదవ్, గాలి సంపత్ యాదవ్
Read Moreఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణకు వరం : నరేందర్ రాచమల్ల
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.ప్రజలందరికి ఆహారం లబించాలంటే రైతు బాగుండాలి. రైతు బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయానికి ప్రకృతి సహకారంతో పాటు
Read Moreసన్న వడ్ల ఎగబడి కొంటున్న పొరుగు రాష్ట్రాల వ్యాపారులు
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ వడ్లకు మంచి ధర పలుకుతోంది. మద్దతు ధర రూ. రెండు వేల వరకు ఉండగా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు
Read Moreకుభీర్లో రైతుల రాస్తారోకో
కుభీర్, వెలుగు: రబీ పంటలకు 24 గంటల కరెంటు సరఫరా చేయాలని డిమాండ్చేస్తూ నిర్మల్జిల్లా కుభీర్మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం భైంసా రహద
Read Moreరైతుల సేవలో 250 మంది అగ్రి స్టూడెంట్స్!
మెదక్(శివ్వంపేట), వెలుగు: అగ్రికల్చర్ కోర్సులు చదువుతున్న స్టూడెంట్ ఫీల్డ్ ఎక్సిపీరియన్స్ లో భాగంగా గ్రామాలకు వచ్చి పంట సాగు పద్ధతులను ప్రత్యక్షంగా పర
Read Moreమిర్యాలగూడలో ఒక్కసారిగా ధాన్యం రేటు తగ్గించేసిన మిల్లర్లు
మిర్యాలగూడ, వెలుగు : సన్నొడ్ల కొనుగోళ్లు కాస్త ఊపందుకోవడం, మిల్లులకు ధాన్యం భారీగా తరలివస్తుండడంతో మిల్లర్లు ఒక్కసారిగా రేటు తగ్గించేశారు. మిల్లర
Read Moreవరికోతలకు రైతుల పాట్లు..పెరిగిన ఖర్చులు
రాష్ట్రంలో వరి కోతలకు రైతులు ఇబ్బందులు పడుతున్నరు. ముందుగా నాట్లు వేసిన జిల్లాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. జులై ప్రారంభంలో నాట్లేసిన పొలాల్లో క
Read Moreఅప్పుల బాధ తట్టుకోలేక...
హనుమకొండలో ఒకరు, ములుగు జిల్లాలో మరొకరు ఆత్మకూరు (దామెర)/వెంకటాపురం, వెలుగు : అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ జిల్లా దామ
Read Moreసంగారెడ్డి జిల్లాలో క్రాప్ లోన్లు ఇస్తలేరు
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. నిర్దేశించిన రుణ లక్ష్యాన్ని ఇన్ టైంలో కంప్ల
Read More