agriculture

ఎరువుల రేట్లపై నియంత్రణ ఎవరిది?

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ ఇప్పటికే కుదేలైన వ్యవసాయ రంగంపై పెరిగిన ఎరువుల ధరలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. పెరిగిన పెట్టుబడులతో ప

Read More

డ్రిప్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ను ప్రభుత్వం పట్టించుకోవట్లే

దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న లక్షల మంది రైతులు ధరల పెరుగుదలతో డ్రిప్ మెటీరియల్ ఇయ్యలేమంటున్న కంపెనీలు రైతులకిచ్చే రాయితీలో క

Read More

రసాయనాల బదులు పంటలకూ హోమియో మందులు

మనుషులు, జంతువులకే కాదు పంటలకూ హోమియో మందు మంచి ఫలితాలిస్తోంది. వరి, మిర్చి పంటలకు వచ్చే తెగుళ్ల నివారణలో ప్రధానపాత్ర పోషిస్తోంది. హోమియో మందులు వాడిన

Read More

ఉద్యాన పంటలతో లాభాలు

గజ్వేల్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యాన పంటలు రైతులకు లాభసాటిగా ఉండేలా  హార్టికల్చర్​ యూనివర్సిటీ అధికారులు కృషి చేయాలని ఫైనాన్స్​ మినిస్టర్​ &nb

Read More

వ్యవసాయంలోకి కొత్త తరం వచ్చేలా ప్రోత్సహించాలె

ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ జాతీయ రైతు దినోత

Read More

మాట తప్పింది.. మాట మార్చింది కేంద్రమే

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరిచేవిధంగా ఉన్నాయని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన ఒక కేంద్రమంత్ర

Read More

కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? తీసేయాలా?

యాసంగిలో ధాన్యం కొనేదిలేదని కేంద్రం మరోసారి చెప్పిందని రాష్ట్ర వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తో సమావేశం తర్

Read More

ప్రత్యామ్నాయ పంట‌‌‌‌ల‌‌‌‌కు విత్తనాలు​ దొరకట్లే

నేటికీ అందుబాటులోకి తేని సర్కారు కొద్దిపాటి సీడ్​కు పెరిగిన రేట్లు.. నకిలీ దందా షురూ  సర్కార్‍కు ముంద‌‌‌‌స్తు ప్లా

Read More

మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య

దిగుబడి రాక, అప్పు తీర్చ లేక  ములుగు జిల్లాలో ఒకరు సిద్దిపేట జిల్లాలో ‘ధరణి’లో తప్పుకు మరో రైతు బలి  వైరస్​తో మిర్చి పంట

Read More

వరి వద్దనడంతో రైతుల బలవన్మరణం

పంట అమ్ముడుపోక, అప్పులు తీరక ప్రాణాలు తీసుకుంటున్న రైతులు యాసంగిలో వరి వద్దనడంతో మరికొందరు బలవన్మరణం పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడుతున్న కుట

Read More

కోతులు ఎన్ని ఉన్నాయోనని లెక్కకడుతున్న వ్యవసాయశాఖ

లెక్క చెప్పాలంటూ ఏఈవోలకు వ్యవసాయ శాఖ ఆదేశం క్రాప్ బుకింగ్ సైట్ లో నమోదు చేయాలని ఆర్డర్  కోతుల లెక్కలెట్ల తీసుడని ఏఈవోల పరేషాన్ హ

Read More

పంటల మార్పిడి ఈజీ కాదు

90 శాతానికిపైగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది పంటలే నిర్మల్, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే కొంత క్రాప్ డైవర్సిఫికేషన్ మార్కెట

Read More

వరి వద్దంటే మక్క సాగును ప్రోత్సహించాలి

ఇప్పుడు మరింత పెరిగే అవకాశం మక్క సాగును ప్రోత్సహించాలంటున్న ఎక్స్‌‌పర్టులు పంట కొనుగోలు చేయాలని సూచనలు మార్క్‌‌ఫెడ్ నిల్వ

Read More