
agriculture
30 రోజుల్లో.. 11 వందల సార్లు.. భారీ వర్షం పడింది : ఆల్ టైం రికార్డ్
ఈ ఏడాది భారతదేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలపై భారత
Read Moreబడంగ్ పేట్ లో దళితుల ధర్నా.. అరెస్ట్ తో తీవ్ర ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ లో దళితులు ధర్నా చేపట్టారు. మా భూమి మా హక్కు అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ (దావూద
Read Moreభారీ వర్షాలకు పంటన ష్టపోయిన రైతులను ఆదుకోవాలె : డీకే అరుణ
తెలంగాణలో భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పేరుతో కమీషన్లు తీసుక
Read Moreవిత్తన దుకాణాల్లో తనిఖీలు..వెలుగు కథనంపై స్పందన
జైపూర్, వెలుగు: జైపూర్ భీమారం మండలాల్లోని విత్తన దుకాణాల్లో అగ్రికల్చర్, పోలీసు అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ‘మంచిర్యాల మార్కెట్
Read Moreస్వామినాథన్ విధానాలే అమలు చేస్తున్నం: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్. స్వామినాథన్ చెప్పిన విధానాలనే తెలంగాణ సాగు రంగంలో అమలు చేస్తున్నామని మంత్రి నిరంజన్
Read Moreవరి నాట్లకు కూలీలు దొరకట్లే
వరుస వానలతో జోరందుకున్న ఎవుసం పనులు సీజన్ ఆలస్యం కావడంతో ఒకేసారి నాటు పనుల్లో రైతులు కూలీలు దొరకక పరేషాన్ ఎకరా వరి నాటుకు రూ.5వేలపైనే
Read Moreత్వరలోనే కేంద్రాన్ని గద్దె దించుతాం : మంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లా : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వ్యాఖ్యానించారు. క
Read Moreగోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చింది. గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మ
Read Moreప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలె.. వర్షాలపై డీజీపీ సమీక్ష
తెలంగాణ రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీ కుమా
Read Moreరైతుబంధు పైసలు ఎప్పుడేస్తరు..? సీఎం కేసీఆర్ కు కోమటిరెడ్డి లెటర్
యాదాద్రి : రైతుబంధు పూర్తిస్థాయిలో ఎప్పుడు ఇస్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఈమేరకు ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ‘మీ
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతుబీమా ఉండవు: మంత్రి జగదీష్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ పాలించే ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల పాటు కరెంటు అందించిన దాఖలాలు లేవన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. 70 ఏళ్లు దేశా
Read Moreదళితబంధు బీఆర్ఎస్ బంధుగా మారింది... ఉచిత విద్యుత్పై బీఆర్ఎస్, కాంగ్రెస్ వి డ్రామాలు..
ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటిస్తున్న కేసీఆర్కు.. తొమ్మిదేళ్ల పాలనలో పేద ప్రజలు గుర్తుకు రాలేదా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప
Read Moreమంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్... 24 గంటల విద్యుత్ పై చర్చకు సిద్ధమా
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల త్రీఫేజ్ కరెంట్ రావడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ట్రాన్స్ కో సీఎండీయే త్రీ ఫేజ్ కరెంట్ సరఫరాపై నియ
Read More