Andhra Pradesh

అభివృద్ధిలో ఏపీ, తెలంగాణ .. నార్త్, సౌత్ కొరియాల్లా ఉన్నయ్‌‌ : ‌ చంద్రబాబు

న్యూఢిల్లీ, వెలుగు: అభివృద్ధిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నార్త్, సౌత్ కొరియాల మాదిరిగా ఉన్నాయని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సీఎ

Read More

AP ముఖ్యమంత్రి ఆశలపై నీళ్లు చల్లిన BCCI అధ్యక్షుడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఏపీకి ఒక జట్టు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌క

Read More

పవన్ నిన్ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తాను.. నన్ను నమ్ము: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

సంచలన ప్రకటనలు, వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మరోసారి ఆ వ్యాఖ్యలే చేశారు. ఏపీ రాజకీయాల్లో మార్పు త

Read More

డ్యూటీ మధ్యలో ఆయన ఇంటికెళ్లింది.. ఈ మహిళ హత్యలో ఎన్ని ట్విస్టులో..!

ఆంధ్ర ప్రదేశ్, ప్రశాంత ఏలూరు జిల్లాలో మహిళ హత్య కలకలం రేపింది. పనిచేసే దుకాణం నుండి లంచ్ కోసమని బయటకు వెళ్లిన సుజాత అనే వివాహిత.. సత్యనారాయణ అనే వ్యక్

Read More

నందమూరి కుటుంబంలో పురందేశ్వరి, భువనేశ్వరి పెద్ద విలన్స్ : ల‌క్ష్మీపార్వతి

ఎన్టీఆర్ రూ. 100 నాణేన్ని  అందుకునే అర్హత పురందేశ్వరి, భువనేశ్వరికి లేదన్నారు ఆయన సతీమణి నంద‌మూరి ల‌క్ష్మీపార్వతి అన్నారు.   ఎన్టీ

Read More

స్కూల్లో ఫోన్ల వాడకంపై నిషేధం... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడాకాన్ని నిషేదాన్ని విధించింది. టీచర్లు కూడా తరగతి గదు

Read More

గుంటూరులో మహిళల దొంగల ముఠా అరెస్ట్...

గుంటూరులో జరుగుతున్న వరుస చోరీలతో నగరవాసులకు కంటిపై కునుకు కరువైంది. పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్న చోరీలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు

Read More

తిరుమలలో కుండపోత వర్షం... నీట మునిగిన వీధులు

తిరుమలలో భారీవర్షం కురుసింది.శనివారం రాత్రి నుంచి కుండపోతగా కురుసింది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎడతరిపి లేకుండా వర్షం పడటంతో తిరుమ

Read More

దుబాయ్లో రోడ్డు ప్రమాదం : తెలుగు కుటుంబం మొత్తం మృతి

జెడ్డా : సౌదీ అరేబియాలోని రియాద్ సమీపంలో శుక్రవారం (ఆగస్టు 25న) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి చె

Read More

తెలంగాణలో మరిన్ని గోద్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటీరియో స్టోర్లు

హైదరాబాద్, వెలుగు: ఫర్నిచర్స్ తయారీ కంపెనీ గోద్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇం

Read More

రూ.100కోట్ల చెక్ ఇచ్చిండు.. కానీ అకౌంట్లో ఉన్నది 17రూ. మాత్రమే

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో (సింహాచలం ఆలయంగా ప్రసిద్ధి చెందింది) ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ భక్త

Read More

శ్రావణ శుక్రవారం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.  2023 ఆగస్టు 25 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు.

Read More

అడ్డదారులు తొక్కడంలో చంద్రబాబు ఆరితేరారు:సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు.  దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగిస్తే టీడీపీ రాద్దాంతం

Read More