Andhra Pradesh
ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 40మందికి గాయాలు
కర్నూల్ జిల్లా కోడుమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోగా...
Read Moreసోషల్ మీడియాలో శాడిస్ట్ ట్రోలర్స్!
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలను పొగిడిన తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి వీడియో ఒకటి గత మార్చిలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెపై ట్రోలర్స్
Read Moreఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్రెడ్డి
ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని మే 22
Read Moreవావ్.. శ్రీలంక బంగారు కప్ప.. చిత్తురులో కనివిందు
ఈ భూమి మీదు అనేక జీవరాశులు ఉంటాయి. కాలానుగుణంగా మారిన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మారిన ప్రాణులు మాత్రమే మనుగడ సాగిస్తుంటాయి. కాలుష్యం కారణంగా ఉన్న
Read Moreఏసీపీ ఉమామహేశ్వర్ రావు అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఏపీ, తెలంగాణలోని 14 ప్రాంతాల్లో అధికారుల సోదాలు ఆయన ఇంట్లో రూ.38 లక్షల నగదు,60 త
Read MoreWeather Updates : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు..!
ఈనెల 22 వ తారీఖు నాటికీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్ప పీడనం తొలుత
Read Moreవేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రనికి పోటెత్తిన భక్తులు
వేములవాడ, వెలుగు : వేసవి, సెలవురోజు కావడంతో దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. &nbs
Read MoreAP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
ఏపీలో ఎన్నికల వేళ పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని తెనాలి, పల్నాడు జిల్లాలోని మాచర్ల, అనంతపురంలోని తాడిపత్రి ప్రా
Read Moreకరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ల ఎంక్వైరీ స్పీడప్ చేశాయి. ఇప్పటికే మేడిగడ్డపై PC ఘోష్ కమిషన్ రెండు సార్లు విచారణ చేసింది. ఇటు కరెంట్
Read Moreఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
ఏపీలో పోలింగ్ రోజు, తర్వాత జరిగిన హింసపై సీఈసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహన
Read Moreపల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత.... కర్ఫ్యూ వాతావరణం
ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ అల్లర్లు చెలరే
Read Moreజగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల కింద నిధుల విడుదలకు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఆసరాకు రూ.1,480 కోట
Read Moreనల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. బర్రెలు కాచేటందుకు అడవిలోకి వెళ్లిన యువకుడు బర్రెలతో
Read More












