Andhra Pradesh

అర్థరాత్రి అమరావతి ఆలయంలో దొంగలు.. రూ. 10 వేలతో ఉడాయించారు

ఏపీలోని పల్నాడు జిల్లా అమరావతిలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి  ఆలయంలోకి చొరబడి రూ.10 వేలతో ఉడాయించారు.  ఈ ఘటనకు సంబంధించిన సీసీ

Read More

ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా

మిడిల్‌ ఈస్ట్‌లోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక స్థాయికి చేరిన ముడి చమురు ధరలు, కాస్త తగ్గడం మొదలయ్యాయి. ప్రస్తుతం, W

Read More

శ్రీశైలంలో మార్చి 1 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు 11 రోజులపాటు మహశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు బ్రోచర్​ ర

Read More

కోర్డును ఆశ్రయించిన అభ్యర్థులు.. డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జగన్ సర్కార్.. 6100 టీచర్ పోస్టుల భర్తీకి DSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read More

బర్డ్ ఫ్లూ కలకలం.. వేల సంఖ్యలో కోళ్లు మృతి

బర్డ్ ఫ్లూ మళ్ళీ విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఉన్నట్టుండి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి.  బర్డ్ ఫ్లూ

Read More

టీటీడీ ట్రస్టులకు రూ. 43 లక్షల విరాళం

బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ వర్ధమాన్ జైన్ టీటీడీలోని పలు ట్రస్టులకు రూ.  43 లక్షల

Read More

సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.  2024 ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంప

Read More

మార్చి 9 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్.?

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 తర్వాత వచ్చే అవకాశముందని  జోరుగా  ప్రచారం జరుగుతోంది.  ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో జరగనున్నాయని భావిస్

Read More

విశాఖలో నేవీ మిలాన్ -2024…సాగరతీరాన విన్యాసాలు

అంతర్జాతీయ నౌకా దళ (International navy) విన్యాసాలకు విశాఖ నగరం వేదిక కానుంది. 2022లో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌-2022ని వరుసగా

Read More

పవన్‌ కల్యాణ్ పై క్రిమినల్‌ కేసు నమోదు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై  గుంటూరులో క్రిమినల్‌ కేసు నమోదైంది.  గతేడాది జూలై9వ తేదీన  వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై  ఆయన

Read More

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 గంటల్లోనే దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం  కలుగుతుంది.  శ్రీవారిని దర్శించుకునేందుకు ఐదు కంపార

Read More

ఎన్నికలకు రెడీగా ఉన్నాం : ఎన్నికల కమిషన్

దేశంలో రాబోయే లోక్ సభ ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామని ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఫిబ్రవరి 17వ తేదీ ఒడిశా రాష్ట్రంలో పర్యటించిన

Read More

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం మధ్యహ్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని సీపీపీ-3లో ప్రమాదవశాత్తు మంటలు అ

Read More