Andhra Pradesh

తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్‌ రోజు ఆగమాగమే..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది

Read More

నాలుగో విడత పోలింగ్.. ఏఏ రాష్ట్రాల్లో అంటే?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఏప

Read More

ఓట్ల కోసం సొంతూరికి.. కేపీహెచ్బీలో ఫుల్ రష్

ఓటు వేసేందుకు సొంతూరు బాటపట్టారు భాగ్యనగరవాసులు. దీంతో ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. దాదాపు 2వేల ప్రత్యేక బస్సులు

Read More

మూగబోయిన మైకులు.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

దేశవ్యాప్తంగా  నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మైకులు మూగబోయాయి.  చివరి రోజున ప్రచారాలతో

Read More

తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ .. చుక్క దొరకదు

తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల క్రమంలో ఇవాళ (మే 11) సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.  పోలింగ్ జర

Read More

ఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీవేటు

ఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది.  మాచర్ల సీఐ పి.శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్‌ఐ వంగా

Read More

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సున్నా.. ఐదేండ్లు వృధా చేసిన వైసీపీ: మోదీ

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్​లో అభివృద్ధి సున్నా.. అవినీతి మాత్రం వందశాతం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారు ఐదేండ్ల సమయాన్ని

Read More

ల్యాండ్​ టైటిలింగ్​పై చంద్రబాబు దుష్ప్రచారం: సీఎం జగన్​

మచిలీపట్నంలో సీఎం జగన్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సభలో జగన్​ మాట్లాడుతూ చంద్రబాబును విమర్శించారు.  ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​పై చంద్

Read More

ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది

 ఎండలు దంచి కొడుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.  నిప్పుల కొలిమిలా వేడిగాలులు వీస్తున్నాయి. ఇంట్లో ఉన్నా ఉక్కపోత తగ్గడం లేదు. &

Read More

కాంగ్రెస్ 2024 మేనిఫెస్టో : ఏపీలో విలీనం అయిన 5 గ్రామాలు వెనక్కి తెస్తాం

పార్లమెంట్ ఎన్నికలు 2024కు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రత్యేక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అభివృద్ధి దిశగా హామీలు ఇచ్చింది. ఇప్పటికే కాం

Read More

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి  తెలంగాణ హైకోర్టు లో ఊరట లభించింది.  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో  అవినాష్ కు ఇచ్చిన బెయిల్ ను

Read More

అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం

మండిపోతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 45 డిగ్రీలు.. 46 డిగ్రీలు నమోదు అవుతుంది. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు జనం. మం

Read More

శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం విధించారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్&

Read More