Andhra Pradesh
సీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి.. నిందితుడు సతీష్ కు బెయిల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో అరెస్టైన నిందితుడు సతీష్ కు ఊరట లభించింది. సతీష్ కు విజయవాడ కోర్టు బెయిల్
Read Moreపిఠాపురంలో స్టిక్కర్ల వార్.. మాములుగా లేదుగా.. రచ్చ రచ్చే
ఏపీలో ఎన్నికలు అయిపోయినా పొలిటికల్ హీట్ వేవ్ మాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మ
Read Moreయాసిడ్ ట్యాంకర్, గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ.. దట్టమైన పొగలు
కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుని మండలం తేటగుంట వద్ద యాసిడ్ ట్యాంకర్ను గ్యాస్ సిలిండర్లతో వెళ్తోన్న లారీ వెనుక ను
Read Moreతిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లాలో చంద్రగిరి మండలం ఎం. కొంగరవారిపల్లి వద్ద జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది
Read MoreWeather update: రెమల్ తుఫాన్... రెడ్ అలర్ట్.. బెంగాల్, ఒడిశా అల్లకల్లోలం
పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు.రెండు రోజుల పాటు ( మే 27,28) రెమల్ తుపాను కారణంగా మత్స్యక
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ .. శ్రీవారి దర్శనానికి 25 గంటల టైమ్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులతో పాటూ వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం 25
Read Moreవెదర్ అలర్ట్ : బంగాళాఖాతంలో భారీ తుఫాన్.. ఏపీ మీదుగా బెంగాల్ వైపు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర తుఫాన్ గా మారనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. 2024 మే 23వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంటే.. శ్
Read Moreప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 40మందికి గాయాలు
కర్నూల్ జిల్లా కోడుమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోగా...
Read Moreసోషల్ మీడియాలో శాడిస్ట్ ట్రోలర్స్!
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలను పొగిడిన తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి వీడియో ఒకటి గత మార్చిలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెపై ట్రోలర్స్
Read Moreఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్రెడ్డి
ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని మే 22
Read Moreవావ్.. శ్రీలంక బంగారు కప్ప.. చిత్తురులో కనివిందు
ఈ భూమి మీదు అనేక జీవరాశులు ఉంటాయి. కాలానుగుణంగా మారిన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మారిన ప్రాణులు మాత్రమే మనుగడ సాగిస్తుంటాయి. కాలుష్యం కారణంగా ఉన్న
Read Moreఏసీపీ ఉమామహేశ్వర్ రావు అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఏపీ, తెలంగాణలోని 14 ప్రాంతాల్లో అధికారుల సోదాలు ఆయన ఇంట్లో రూ.38 లక్షల నగదు,60 త
Read MoreWeather Updates : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు..!
ఈనెల 22 వ తారీఖు నాటికీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్ప పీడనం తొలుత
Read More












