Andhra Pradesh
ఒక్కో వ్యక్తికి.. ఎక్కడ.. ఎంత నీళ్లు అవసరం?
దేశంలోని ప్రతి ఒక్కరు రోజుకు నార్మల్గా 135 లీటర్ల నీళ్లను ఉపయోగిస్తుంటారు. సినిమా హాళ్లు, బంకెట్ హాల్స్ల
Read Moreనంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండల కేంద్రం దగ్గరలో నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగట్ల దగ్గర ఆగివున్
Read MoreAndhra Pradesh: 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం: చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి హామీలిస్తున్నాయి. ఒకవైపు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. మరోవైపు సభలు నిర్
Read Moreహత్యలకు పాల్పడేవారికి పాలించే హక్కు లేదు..జగన్కు ఓటు వేయొద్దు : సునీత
న్యూఢిల్లీ, వెలుగు : తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్కు, ఆయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని ఏపీ ప్రజలను మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కు
Read Moreఏపీలో ఐఏఎస్ అధికారులు బదిలి
ఆంధ్రప్రదేశ్లో 10 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచ
Read Moreఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాగా రేపటినుంచి సెంకడీయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం
Read Moreఅహోబిలం నరసింహస్వామికి..తెలంగాణ ప్రభుత్వ పట్టు వస్త్రాలు
అలంపూర్, వెలుగు : ఏపీలోని అహోబిలం నరసింహస్వామికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు పంపించింది. ప్రస్తుతం అహోబిలం ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున
Read Moreటీటీడీ కీలక నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు
ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులును పదవి నుండి తొలగించింది. ఇటీవల
Read Moreనా పేరును రాజకీయంగా వాడుకోవద్దు.. మోహన్ బాబు వార్నింగ్
తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంల
Read Moreతిరుమలకు ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. చాలా రోజుల తరువాత స్వామివారి రోజువారీ ఆదాయం రూ.5కోట్లకు చేరుకుంది. 2024 ఫిబ్రవ
Read Moreఆర్టీసీ బస్సు బీభత్సం .. నలుగురు స్పాట్
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంక్చర్ అవగా మరమ్మతుల చేస్తున్
Read Moreఒకే రోజు ఐదు ఎయిమ్స్ ఆస్పత్రులను ప్రారంభించిన మోదీ
దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రధానీ మోదీ జాతికి అంకితం చేశారు. ఏపీలోని మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ను వర్చువల్ గా ప్రారంభించ
Read Moreతిరుపతిలో భారీ అగ్నిప్రమాదం..
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపతి వీ.వీ మహాల్ రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి
Read More












