ap news
చంద్రబాబు బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా..
చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం నాడు (9వ తేదీ) తీర్
Read Moreటీడీపీ నేత బండారు మనిషే కాదు.. ఖుష్బూ
మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశా
Read Moreతిరుపతిలో జంట హత్యలు.. అన్నాచెల్లెళ్లను నరికి చంపిన బావ
తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపుతోంది. చనిపోయిన ఇద్దరు మహారాష్ట్ర నాంధేడుకు చెందిన అన్నా చెల్లెల్లు మనీషా, హర్షవర్దన్ గా గుర్తిం
Read Moreశ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం
శ్రీకాకుళంలో కోడి రామమూర్తి స్టేడియం(కేఆర్ స్టేడియం) అభివృద్దికి నిధులు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. స్టేడియంలో వివిధ అభివృద్ధి పనులు, మౌలిక వసతు
Read Moreరాజమండ్రికి చేరుకున్న లోకేష్.. అక్టోబర్ 6న చంద్రబాబుతో ములాఖత్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్టోబర్ 5 న రాజమండ్రికి చేరుకున్నారు. రేపు ( అక్టోబర్ 6) చంద్రబాబుతో లోకేష్ ములాఖత్ కాను
Read Moreపెండింగ్ నిధులు మంజూరు చేయండి
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రెండు రోజులపాటు దేశ రాజధానిలో ఏపీ సీఎం పర్యటించనున్నారు. గురువారం ( అక్టోబర్ 5) సాయంత్రం కేంద్
Read Moreభయపడుతున్నారంటే... బలహీనపడుతున్నట్లే..
కైకలూరు జిల్లాలోని వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ను తీసుకొస్తామన్నారు. జనసేన,
Read Moreమద్యం లారీ బోల్తా..ఎక్కడంటే..
ప్రభుత్వ మద్యం లారీ బోల్తా పడిన ఘటన కంచికచర్ల మండలం కీసరలో చోటుచేసుకుంది. విజయవాడ నుంచి జగ్గయ్య పేట వెళ్తున్న మద్యం లారీ ఒక్కసారిగా అదుపుతప్పి క
Read Moreచంద్రబాబు రిమాండ్ 19వరకు పొడిగింపు
చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 19 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణన
Read Moreఅప్పుడు పొత్తు ఇప్పుడు బయటపడింది: వైవీ సుబ్బారెడ్డి
వారాహియాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. జనసేన అధినేత గతంలో కూడా వారాహి యాత్ర చేశాడు. మళ్లీ ఇప్పుడు చ
Read Moreభార్యాపిల్లలను తుపాకీతో కాల్చి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను గన్ తో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడపలో జరిగింది. స్థానిక కోపర
Read Moreశిథిలావస్థలో తిరుమల రాతి మండపం: ఈవో ధర్మారెడ్డి
తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి తెలి
Read Moreపవన్ కల్యాణ్కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడనలో ఇవాళ జరిగే వారాహి యాత్రలో వైసీపీ నేతలు రాళ్ల దాడికి ప్లాన్ చేశా
Read More












