Arrangements

27న గ్రూప్ 2 నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్​ 2 నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 27న నోటిఫికేషన్  ఇవ్వాలని భావిస్తున్నారు.

Read More

శబరిమలకు పోటెత్తిన భక్తులు

భక్తుల రద్దీ నియంత్రించేందుకు కేరళ హైకోర్టు మార్గనిర్దేశం కేరళ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తుల తాడికి రోజు రోజుకూ పెరుగుతోంది. అ

Read More

రేసింగ్​ లీగ్​కు రెస్పాన్స్ అంతంతే..

ట్యాంక్ బండ్ వద్ద శనివారం జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్​కు ఆదరణ కరువైంది. ఈసారి కూడా 7 వేల మంది ప్రేక్షకుల కోసం ఏర్పాట్లు చేసినప్పటికీ 500 మంది కూడ

Read More

బందోబస్తు మధ్య గౌరవెల్లి పనులు ప్రారంభం

రోడ్డు కట్ట మూసివేత  పనులు మొదలుపెట్టిన అధికారులు పూర్తి పరిహారం ఇచ్చిన తర్వాతే చేయాలన్న నిర్వాసితులు కోహెడ (హుస్నాబాద్​) వెలుగు : సి

Read More

నేడు పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్​

మహబూబ్​నగర్​, వెలుగు : సీఎం కేసీఆర్​ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఎక్సైజ్​ శాఖ మంత్ర

Read More

వైకుంఠ ఏకాదశికి టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు

తిరుపతి : టైం స్లాట్, సర్వదర్శనం టోకెన్లతో వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని.. టోకెన్లు లేకుండా తిరుమలకు వస్తే దర్శనానికి అనుమతించబోమని టీటీడీ ఈవో ధర్మ

Read More

మెట్రో రైలు రెండో దశ శంకుస్థాపనపై మంత్రి కేటీఆర్ సమీక్ష

డిసెంబర్ 9న జరిగే మెట్రో రైలు విస్తరణ శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మంత్రులు, పలువురు ప్ర

Read More

3నెలల గ్యాప్​ తర్వాత మొదలవుతున్న పెండ్లి సందడి

మళ్లీ జనవరి 24 తర్వాతే మంచి ముహూర్తాలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండ్లి బాజాలు మోగనున్నాయి. వచ్చే నెల 2 నుంచి మంచి ముహూర్తాలు ఉండడంత

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబరు 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12 వరకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలత

Read More

రేపు రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ

శనివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌కు.. అక్కడే బీజేపీ ముఖ్యనేతలతో చర్చ 3.30కు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప

Read More

రామగుండం చేరుకున్న  కేంద్ర మంత్రి  భగవంత్ ఖుబా 

పెద్దపల్లి జిల్లా: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి  భగవంత్ ఖుబా రామగుండం చేరుకున్నారు.  ఈ నెల 12 న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మ

Read More

ఉమ్మడి జిల్లాలో లేని కొనుగోలు కేంద్రాలు

వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో  పత్తి  రైతులకు ఈ సారి కష్టాలు తప్పడం లేదు. పత్తి తీసే దగ్గర్నించి, కొనుగోలు దాకా అవస్థలే  ఉన్

Read More

మునుగోడు బై పోల్ : ఈవీఎంలలో నోటాతో కలిపి 48 సింబల్స్

మునుగోడు బైపోల్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు

Read More