Bjp
చెన్నూరులో మరో ఆరు నెలల్లో ఇంటింటికి తాగునీరు: ఎమ్మెల్యే వివేక్
చెన్నూరు నియోజకవర్గంలో తాగునీటి కోసం రూ.30 కోట్లతో అమృత్ స్కీం పథకాన్ని ప్రారంభించమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మరో ఆరు నెలల్లో ఇం
Read Moreవచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే పవర్ లోకి వస్తం: మాజీ సీఎం కేసీఆర్
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారం పదేండ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవు ఇప్పడు సమస్యల వలయంలో తెలంగాణ మోదీ నా మెడపై కత్తి పెట్టినా నేను వెనుకడుగు
Read Moreడీలిమిటేషన్పై రెండో సమావేశం హైదరాబాద్లోనే: సీఎం స్టాలిన్
డీలిమిటేషన్ పై మార్చి 22న చెన్నైలో సీఎం ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎ
Read Moreచెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశం : కేంద్ర మంత్రి బండి సంచలన కామెంట్స్
చెన్నై సిటీలో డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న డీలిమిటేషన్.. రాష్ట్రాల హక్కులకు సంబంధించిన సమావేశంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన కా
Read Moreడీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు.. సీఎం రేవంత్
తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం ( మార్చి 22 ) జరిగిన ఈ మీటింగ్ లో డీలి
Read Moreఎంపీలకు రాష్ట్రపతి ముర్ము అల్పాహార విందు .. హాజరైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. శుక్రవారం ర
Read More10 ఏళ్లలో 16 లక్షల కోట్లు ఖర్చుచేసి రాష్ట్రానికి చేసిందేంటి.?: భట్టి విక్రమార్క
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తూర్పారబట్టారు. పదేళ్లలో 16లక్షల 770 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టి.. వ్యవస్థలను విధ్వంసం
Read Moreప్రజాప్రతినిధులపై కేసులు.. కౌంటర్కు నాలుగు వారాల టైం ఇచ్చిన హైకోర్ట్
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ పురోగతిపై మార్చి 21న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక ధర్మాసనం
Read Moreతెలంగాణలో గ్రామీణ రోడ్లకు టోల్ ఛార్జీలు వేయం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్ర పరిధిలో నిర్మించే రోడ్లకు టోల్ ఛార్జీలు వేయబోమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో రహాదారులు దారుణంగా ఉన్నాయన్నారు.
Read Moreఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చర్చ.. జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటన
అమరావతి: ఎస్సీ వర్గీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పాం.. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. జనా
Read Moreదేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే పరాగ్ షా
ఆయన సంపద రూ. 3,400 కోట్లు న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత రిచెస్ట్ఎమ్మెల్యేగా ముంబైలోని ఘాట్కోపర్కు చెందిన పరాగ్షా నిలిచారు. బీజేపీ తరఫున ప్రా
Read Moreవిశాఖ ప్లాంట్పై మోడీది ‘సైలెంట్ కిల్లింగ్’ ఫార్ములా.. కేంద్రంపై నిప్పులు చెరిగిన YS షర్మిల
విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలభిస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాం
Read Moreట్రిలియన్ డాలర్ల ఎకానమీ కాదు .. ట్రిలియన్ డాలర్ల అప్పు చేస్తారు: కేటీఆర్
బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు నిధుల ఊసేలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. నిరుద్యోగులను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. పెన్షన్ , తులం గోల్డ్ పథకాల ఊసేలేదన్న
Read More












