Bjp
రూ.2 లక్షల కోట్లతో 7 లక్షల మందికి ఉపాధి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
విశాఖ: బలమైన భారత్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని.. సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు
Read Moreఏపీ చేరుకున్న ప్రధాని మోడీ.. విశాఖలో భారీ రోడ్ షో
ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో మోడీ విశాఖకు చేరుకున్నారు. ప్రధాని మోడీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్
Read Moreరూ.25 లక్షల ఆరోగ్య బీమా ఫ్రీ.. ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ మరో హామీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ మరో కీలక హామీ ఇచ్చింది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే.. జీవన్ రక్ష యోజన పథకాన్ని అ
Read Moreఢిల్లీ సీఎం బంగ్లా దగ్గర హై టెన్షన్: ఆప్ నేతలు ఢిల్లీ పోలీసుల మధ్య ఘర్షణ
ఢిల్లీ సీఎం నివాసంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో ఆప్ నేతలు, ఢిల్లీ పోలీసులకు మధ్య బుధవారం (జనవరి 8, 2025 ) వాగ్వాదం చోటుచేసుకుంది. అరవింద్ కేజ్రీవాల
Read Moreసుప్రీం కోర్టుకు వెళ్లినా KTR తప్పించుకోలేడు: మహేష్ గౌడ్
నిజామాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లిన తప్పించుకోలేడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత
Read Moreఎమ్మెల్యే రాజాసింగ్కు అక్కా చెళ్లెళ్లు లేరా..? మంత్రి సీతక్క
ములుగు: బీజేపీ నేతలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేష్ బిధూరిపై చర్యలు తీసుకోకుం
Read Moreమేం తల్చుకుంటే మీరు రోడ్లపై తిరగరు..కాంగ్రెస్ కు కిషన్ రెడ్డి వార్నింగ్..
ఢిల్లీ: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ కార్యక ర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవ
Read Moreనాపైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ పార్టీ వచ్చాక రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వ
Read Moreయూత్ కాంగ్రెస్కు పీసీసీ చీఫ్ వార్నింగ్.. పార్టీ ఆఫీస్లపై దాడులు కరెక్ట్ కాదు: మహేశ్ కుమార్ గౌడ్
యూత్ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ పార్టీల ఆఫీసులపై దాడులు మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధం
Read Moreలొట్టపీస్ కేసన్న కేటీఆర్కు.. చలి జ్వరం పుట్టింది: ఎంపీ రఘునందన్ రావు
చట్టం ముందు అందరూ సమానమేనన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఫార్ములా ఈ రేస్ కేసు లొట్టపీసు కేసన్న కేటీఆర్ కు చలిజ్వరం పుట్టిందన్నారు. తప్పుచేయకపోతే ఏసీబ
Read Moreగాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. నాంపల్లిలో భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్ నాంపల్లిలో గాంధీ భవన్ తీవ్ర ఉద్రిక్త నెలకొంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి నిరసనగా బీజేపీ యువ మోర్చా నాయకులు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్ని
Read Moreసెప్టెంబర్లో అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం
సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి అల్వాల్ టిమ్స్ ను ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అల్వాల్ టిమ్స్ ఆ
Read MoreFormula E Car Race Case: కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది.&
Read More












