Bjp
జనగణనతో పాటు కులగణన చేపట్టాలి.. కేంద్రానికి ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనతో పాటు కులగణన ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్చేశార
Read Moreబీజేపీలో ఆ రూల్ లేదు.. 75 ఏండ్లకు రిటైర్మెంట్ కంపల్సరీ కాదన్న మహారాష్ట్ర ప్రెసిడెంట్
ముంబై: బీజేపీలో నేతలు 75 ఏండ్లకు రిటైర్ కావాలనే నియమమేమీలేదని మహారాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ బవాన్ కులే తెలిపారు. మోదీ పదవీ కాలాన్ని నిర్ణయి
Read Moreవక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఇండియా కూటమి నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్(సవరణ) బిల్లు 2024ను వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ బి
Read Moreఇవాళ (ఏప్రిల్ 2) లోక్సభలో వక్ఫ్ బిల్లు.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశమైన వక్ఫ్ బిల్లు బుధవారం (ఏప్రిల్ 2) లోక్సభ ముందుకు రానుంది. క్వశ్చన్ అవర్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును
Read Moreహెచ్సీయూ భూముల విషయంలో.. బీఆర్ఎస్, బీజేపీవి పచ్చి అబద్ధాలు.. మీడియాతో మంత్రులు
రెండు పార్టీల ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది హెచ్సీయూ నుంచి అంగుళం భూమి కూడా తీసుకోవడం లేదు మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల
Read Moreబీసీ ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం..బీసీ సంఘాలు కోరినా సైలెంట్
మద్దతివ్వాలని రెండు పార్టీలను బీసీ సంఘాలు కోరినా సైలెంట్ కీలక ధర్నాకు హాజరుకాకపోవడంపై సొంత పార్టీల్లో భిన్నాభిప్రాయాలు హైదరాబాద్, వెలుగు: 4
Read Moreఅవన్నీ ఓల్డ్ పిక్స్.. ఒక్క జంతువైనా చనిపోయినట్లు నిరూపించండి: మంత్రి పొంగులేటి ఛాలెంజ్
హైదరాబాద్: గచ్చిబౌలి భూముల వివాదంపై బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోక
Read Moreబీసీల ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం!
సంఘాలు కోరిన ఢిల్లీ తరలని లీడర్స్ హాట్ టాపిక్ గా కారు, కమలం నేతల గైర్హాజరు రేపు 9వ షెడ్యూల్ సవరించాలంటూ ఆందోళన హైదరాబాద్: బీసీ
Read Moreఆ 400 ఎకరాలు న్యాయపరంగానే తీసుకుంటున్నం: శ్రీధర్ బాబు
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళన పడొద్దు..ప
Read MoreHCU ఇంచు భూమి కూడా తీసుకోలేదు.. ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర:భట్టి విక్రమార్క
కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హెచ్ సీయూ ఇంచు భూమి కూడా ప్ర
Read Moreగచ్చిబౌలి భూవివాదంపై బీఆర్ఎస్, బీజేపీవి డ్రామాలు: మహేష్ గౌడ్
హైదరాబాద్: గచ్చిబౌలి భూవివాదంపై బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ విమర్శించారు. హెచ్సీయూ భూముల వివాదంపై
Read Moreమోడీ రిటైర్మెంట్ వార్తల వేళ ప్రధాని పదవిపై మనసులో మాట బయటపెట్టిన CM యోగి
లక్నో: ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయ సందర్శన దేశ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం 2025 సెప్టెంబర్లో మోడీ ప్రధాని పద
Read Moreవిద్యా వ్యవస్థపై కేంద్రం కుట్ర.. కొత్త ఎన్ఈపీ వెనుక గుత్తాధిపత్యం, వ్యాపారం, మత వ్యాప్తి: సోనియా గాంధీ విమర్శ
న్యూఢిల్లీ: భారతీయ విద్యావ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, అందులో భాగంగానే కొత్త జాతీయ విద్యా విధానాన్ని(2020) తెరమీదకి తెచ్చిందని కాంగ్
Read More












