Bjp
తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్లో గెలుస్తోంది : కిషన్రెడ్డి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ సంఖ్యలో సీట్లు గెలవబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్
Read Moreఆర్థిక మంత్రికి అప్పులు.. నిర్మలా సీతారామన్ ఆస్తులు ఎంతంటే?
ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదంటూ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు సర్వత్ర
Read More400 కాదు 200 సీట్లు గెలిచి చూపించండి.. బీజేపీకి సీఎం మమతా బెనర్జీ సవాల్
లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కనీసం 200 న
Read Moreఅబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారింది : ప్రియాంక గాంధీ
అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందన్నారు ప్రియాంక గాంధీ. రాంలీలా మైదానం నుంచే బీజేపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. దుర్మార్గుడైన రావణుడికి అనంతమైన
Read Moreఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే : మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించా
Read Moreఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోదీ ప్రయత్నం చేస్తుండు : రాహుల్ గాంధీ
లోక్ సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎటువంటి మ్యాచ్
Read Moreకేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు
జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేశారు పోలీసులు. 2024 మార్చి 31 ఆదివారం జనగామ
Read Moreమరో అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన పవన్..
2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి పేరుతో ప్రచారానికి సన్నద్ధం అయ్యాడు.
Read Moreజనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్
జనగామ , సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు మాజీ సీఎం కేసీఆర్ . ఇవాళ ఉదయం ఎర్రవెళ్లి ఫామ్ హౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్ మ
Read Moreకడప బరిలో షర్మిల - అవినాష్ కు చెక్ తప్పదా..
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ బరిలో పోటీకి దిగనున్నారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. కడప పార్లమెంట్ స్థానం నుండి షర్మిలకు కాంగ్రెస్ అధ
Read Moreఏప్రిల్ 3న డెడ్ లైన్.. ఎంపీ సుమలత దారెటు.?
కర్ణాటకలోని మాండ్య లోక్ సభ నుంచి సిట్టింగ్ ఎంపీ సుమలత పోటీపై సందిగ్దత నెలకొంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మాండ్యా నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి
Read Moreవాలంటీర్ల సేవలు బంద్ - ఈసీ సంచలన నిర్ణయం...
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల సేవలు రద్దు చేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాల పంపిణీ కోసం వాలంటీర్లను వినియోగించటం
Read Moreఆగిపోయిన జగన్ బస్సు యాత్ర - వైసీపీ ప్రచారానికి బ్రేక్..!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముమ్మరం అయ్యింది. అధికార ప్రతిపక్ష నేతలంతా రోడ్ షోలు, బహిరంగ సభలతో జనంలో తిరుగుతున్నా
Read More












