Bjp
బీఆర్ఎస్కు ఇప్పుడు రైతులు యాదికొస్తున్నరా.?
అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు హఠాత్తుగా రైతులు గుర్తుకు వస్తున్నారు. పంట పొలాలు కూడా గుర్తుకు వస్త
Read Moreమాలోత్ కవితపై కావ్య ఎఫెక్ట్..ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటుందని ప్రచారం
ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటుందని సోషల్మీడియాలో ప్రచారం వదంతులని ఖండించిన బీఆర్ఎస్ అభ్యర్థి మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ ప
Read Moreఫోన్ ట్యాపింగ్.. మరో వాటర్ గేట్ స్కామ్
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వేడి ఒకవైపు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ద
Read Moreకేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల ఫ్రీజ్పై యూఎన్ కామెంట్
రాజకీయ, ప్రజల హక్కులు కాపాడాలి స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలని యూఎన్ సూచన యూఎన్: ఎన్నికలు జరుగుతున్న ఇండియాతో సహా అన్ని దేశాల్లో ర
Read Moreసీఎం అయ్యేందుకు సునీత ఏర్పాట్లు - హర్దీప్ సింగ్ పురి
న్యూఢిల్లీ: అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందు కు సిద్ధం అవుతున్నారని కే
Read Moreపోలీసులే చంపేశారు... ముఖ్తార్ అన్సారీ కుటుంబసభ్యుల ఆరోపణ
విచారణ జరిపించాలని ప్రతిపక్షాల డిమాండ్ న్యూఢిల్లీ: గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి పోలీసులే విషమిచ్చి చంపేశారని ఆయ
Read Moreఢిల్లీ సీఎంకు మద్దతుగా.. కేజ్రీవాల్ కో ఆశీర్వాద్
క్యాంపెయిన్ ప్రారంభించిన భార్య సునీత వాట్సాప్ నంబర్కు మెసేజ్ పంపాలని వినతి న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు మద్ద
Read Moreవరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రేసులో పెద్ది స్వప్న!
పరిశీలనలో బాబుమోహన్, తాటికొండ రాజయ్య పేర్లు టికెట్ ప్రయత్నాల్లో ఉద్యమకారులు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ను
Read More2 లక్షల రుణమాఫీ అమలుపై తుమ్మల కీలక ప్రకటన
మేనిఫేస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు.
Read Moreప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
కాంగ్రెస్ కు ఐటీ శాఖ రూ. 1823 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యం ధ్వంసం చ
Read Moreపార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ
Read Moreలోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
సూర్యాపేట: రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడితే సమయం వృథా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేటల
Read Moreవంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి
సూర్యాపేట: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో వంద రోజుల్లో వంద దోపిడీలు జరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీ
Read More












