Bjp

దొంగదెబ్బ తీసే కుట్ర.. అందుకే ఐదు సార్లు కొడంగల్ వచ్చిన : సీఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట: తనను దొంగదెబ్బ తీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే తాను ఐదు సార్లు కొడంగల్ కు వచ్చి మీటింగ్ లు పెట్టానని

Read More

బాలయ్యకు షాక్: హిందూపురంలో పోటీకి దిగిన స్వామిజీ  

ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మ

Read More

హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం మద్దూరులో కొడంగల్ నియోజకవర్గ విస్తృతస

Read More

పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీయాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు

Read More

ఏప్రిల్ 25న తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది.  ఏప్రిల్ 25వ తేదీ గురువారం రోజున  తెలంగాణకు రానున్నారు.  ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర

Read More

పవన్ కళ్యాణ్ కు అన్ని కోట్ల అప్పులు ఉన్నాయా..

ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి

Read More

బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతాం: కేటీఆర్

రంగారెడ్డి: పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమికి 200 చొప్పున సీట్లు కూడా రావన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  మే 13 జ

Read More

సీఎం జగన్ పై దాడి కేసు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..

సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ ను ఏడురోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడ కోర్టు త

Read More

వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే.. 

2024  సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తోంది. నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో హడావిడి పీక్స్ కి చేరింది. అయితే, ఎన్నికలకు నెలరోజు

Read More

పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్... 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో నేతలంతా ఒక పక్క ప్రచార

Read More

బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరం : మంత్రి పొన్నం

ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ ఓటింగ్‌ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ వెన్న

Read More

దేశంలో బీజీపీకి అనుకూల వాతావరణం : కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: దేశంలో, రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కులమతాలకు అతీత

Read More

తెలంగాణనికి బీజేపీ అగ్రనేతల క్యూ.. అభ్యర్థుల నామినేషన్లకు కేంద్ర మంత్రులు

    ఈనెల 25న సిద్దిపేటకు అమిత్ షా      వచ్చే నెల ఫస్ట్ వీక్​లో ప్రధాని మోదీ      రెండు రోజుల

Read More