Bjp
మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు మైగ్రేషన్.. ఇప్పుడు ఇరిగేషన్
ఒకప్పుడు నెర్రెలు వారిన పాలమూరు నేల ఇప్పుడు పంటలతో కళకళలాడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు మైగ్రేషన్ అని ఇప్పుడు ఇరిగేషన్ గ
Read Moreపవన్కు మిగిలింది ఆ ఒక్కటే .. రోజా సెటైర్లు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి రోజా. ఇక ఆయనకు మిగిలింది.. కేఏ పాల్ జెండా మాత్రమే అంటూ ఎద్దేవ చేశారు. జనసేన పార్టీ అసలు
Read Moreసచివాలయంలోకి నో ఎంట్రీ... రాజాసింగ్కు చేదు అనుభవం
తెలంగాణ కొత్త సచివాలయం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. బుల్లెట్ బండిపై వచ్చిన రాజాసింగ్ ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. &nbs
Read Moreదొంగలను పట్టుకున్న ఎంపీ.. సినిమా లెవెల్లో ఛేజింగ్
మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరిచేసి పారిపోతున్న ముగ్గురు దొంగలను ఓ ఎంపీ సినిమా లెవెల్లో ఛేజింగ్ చేసి మరి పట్టుకున్నారు. ఈ ఘటన బీహర్ లో చో
Read Moreకర్నాటక ప్రజలు బీజేపీ వైపే : వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: కర్నాటక ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, ప్రచారంలో ప్రజల నుంచి మం చి స్పందన వస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
Read Moreమళ్లీ వచ్చేది మేమే.. కాంగ్రెస్కు అవకాశమే లేదు: బొమ్మై
ఎన్నికల సర్వేలన్నీ బూటకం జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తం శిగ్గావ్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందని
Read Moreతుది దశకు కర్నాటక ఎన్నికలు
కర్నాటక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. పార్టీలు అంతిమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పార్టీల చివరి అస్త్రమైన పోల్మేనేజ్మెంట్ ఎన్నికల ఫలితాన్ని ఏమై
Read Moreకల్లబొల్లి మాటలు చెప్పే పార్టీలను నమ్మెద్దు: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో 9 ఏళ్ళుగా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మే 5వ తేదీ శుక్రవారం ఆయన వరంగల్ జిల్లాలో
Read Moreమోడీ వలన లాభపడ్డ ఏకైక వ్యక్తి అదానీమాత్రమే : కేటీఆర్
హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని మోడీ.. నల్ల డబ్బు త
Read Moreపోలీసులు లేనిదే కేసీఆర్ కుటుంబం అడుగు బయట పెట్టదు: రావు పద్మ
రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ హనుమకొండ జిల్లా పర్యటన సందర్భంగా వందలాది
Read Moreగజ్వేల్, సిద్దిపేటలో రూ.1,010 కోట్ల ఖర్చు.. రాజేంద్రనగర్లో కోటి 37 లక్షలే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మాత్రం ఒక రూ.కోట
Read Moreకర్ణాటకలో బీజేపీకే జై కొట్టిన లింగాయత్లు
అనుకూలంగా 67శాతం ఓట్లు ఓట్లు చీల్చిన వొక్కలిగలు కాంగ్రెస్కు 34శాతం, జేడీ(ఎస్)కు 36 శాతం సపోర్ట
Read More












