Bjp
కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ఆయన
Read Moreవరంగల్ సీపీ లెక్క తేలుస్తాం...బండి సంజయ్ వార్నింగ్
సీఎం కేసీఆర్ కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లిని చ
Read Moreహైకోర్టులో బండి పిటిషన్ పై విచారణ.. ఏప్రిల్ 21కి వాయిదా
పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేస్తూ హైకోర్ట
Read Moreబలగం చూసిన బండి సంజయ్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో బలగం సినిమా చూశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం మధ్యాహ్నం
Read Moreవైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నరు
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. రా
Read Moreసుప్రీంలో విచారణ నేపథ్యంలో 3 బిల్లులను ఆమోదించిన గవర్నర్
సుప్రీంలో తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై ఇయ్యాళ విచారణ జరగనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు బిల్లులకు ఆమోదం తెలిపార
Read Moreవీడని ఎస్సై దంపతుల ఆత్మహత్య మిస్టరీ
జనగామ, వెలుగు: జనగామ టౌన్ ఎస్సై కాసర్ల శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య మిస్టరీలా మారింది. అసలు ఎందుకు సూసైడ
Read Moreవరి కోసి పదిరోజులాయే.. కొనుగోలు కేంద్రాలు తెరవరాయే!
కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామబాద్ జిల్లాలో యాసంగి సీజన్ వరి కోతలు షురూ అయినా.. ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు తె
Read Moreఈ నెల 15 నుంచి రెండో విడత గొర్రెల కొనుగోళ్లకు నిర్ణయం
నల్గొండ, వెలుగు : రెండో విడత గొర్రెల పంపిణీకి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో రెండో విడత కింద అప్లై చేసుకున్న లబ్ధిదారులను క్ష
Read Moreపనికిరాని పరికరాలు.. కనిపించని సౌలత్లు.. అధ్వానంగా మారిన గ్రేటర్ వరంగల్ పార్కులు
హనుమకొండ, వెలుగు : ఎండ తీవ్రత పెరుగుతుండడంతో చెట్ల కింద సేదదీరేందుకు, సాయంత్రం వేళల్లో పిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు పార్కులకు వెళ్తున్న గ్రేటర్&zw
Read Moreనిర్మించి.. వదిలేసిన్రు.. రూ.కోటితో కట్టినా ప్రారంభించలేదు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలో రూ.కోటి వెచ్చించి నిర్మించిన బిల్డింగ్ ప్రారంభించక ముందే శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడది అసాంఘిక క
Read Moreఆరేళ్లయినా మండలాఫీసులు కిరాయి ఇండ్లలోనే.. సౌలతులు లేక సఫర్ అవుతున్న జనాలు
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా వాటికి సొంత ఆఫీసు భవనాలు ఇప్పటికీ లేవు. కొన్నింటికి శంకుస్థాపనలు చేసి వదిలేశా
Read Moreకోయిల్సాగర్ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టని సర్కార్
మహబూబ్నగర్, వెలుగు: కోయిల్సాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్ కింద డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వలు, స్ట్రక్చర్ల పనులు ఏడియాడనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు
Read More












