Bjp
గవర్నర్ జెండా ఎగరేస్తేనే కరోనా వస్తదా? : ఎమ్మెల్యే రఘునందన్
గణతంత్ర దినోత్సవం రోజున కూడా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా సీఎం కేసీఆర్ వ్యవహరించడం బాధాకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. 74వ గణతంత్ర దినోత్స
Read Moreజాతీయ జెండాను ఆవిష్కరించిన వివేక్ వెంకటస్వామి
నల్లగొండ జిల్లా మునుగోడులోని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ నే
Read Moreఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ను వణికిస్తున్న వర్గపోరు
ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఆదిలాబాద్, వెలుగు: ముందస్తు ఎలక్షన్ల ప్రచారంతో ఆదిలాబాద్జిల్లాలోని రాజకీ
Read Moreకేసీఆర్ రాజ్యాంగాన్ని కించపరుస్తుండు : కిషన్ రెడ్డి
సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించకపోవడ
Read Moreసర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ అని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కార్ దారి మళ్లిస్తోందని ఆర
Read Moreకేడర్లో జోష్ నింపిన బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సమావేశాలు
మహబూబ్నగర్, వెలుగు :మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సమావేశాల సందర్భంగా రెండు రోజులుగా సందడి నెలకొంది. ఉమ్మడి జిల
Read More2014 నుంచి కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారు: జితేందర్ రెడ్డి
మహబూబ్ నగర్, వెలుగు: ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబ్
Read Moreఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేంద్రం అండ
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం తెలిపింది. ‘‘రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్&zw
Read Moreకేసీఆర్పై బీజేపీ నేత పొంగులేటి ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీని అధికారం లోకి త
Read Moreకాంగ్రెస్, బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్రు : హరీష్ రావు
ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర
Read Moreధర్మపురి నర్సన్న ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక బీఆర్ఎస్, బీజేపీ నేతల
Read Moreమోడీ రైతుల కష్టం, పెట్టుబడిని డబుల్ చేసిండు : కేటీఆర్
దేశంలో గత ప్రధానులు రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోడీ మాత్రం లక్ష కోట్ల అప్పు చేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు ఉన్న ప్రధానుల్లో
Read Moreతెలంగాణలో 7 నుంచి 14 ఎంపీ స్ధానాల్లో పోటీ : పవన్ కళ్యాణ్
ఏపీతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ, ఆంధ్ర సమస్యలు వేర్వేరు అని.. రెండిటినీ పోల్చ
Read More












