Bjp

డీఎంకే నేతలకు1.34 లక్షల కోట్ల ఆస్తులు

చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే నేతలు రూ.1.34 లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం

Read More

కాంగ్రెస్ అసంతృప్తులపై కమలం ఫోకస్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​లోని అసంతృప్త నేతలను చేర్చుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ టార్గెట్​గా ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలుపెట్ట

Read More

కేయూ జంక్షన్ నుంచి  అంబేద్కర్ సెంటర్ వరకు.. వరంగల్​లో నిరుద్యోగ మార్చ్

ఇయ్యాల నిరుద్యోగ మార్చ్ వరంగల్​లో బీజేపీ  ఆధ్వర్యంలో భారీ ర్యాలీ  కేయూ జంక్షన్ నుంచి  అంబేద్కర్ సెంటర్ వరకు..  హాజరుకానున

Read More

అంబేద్కర్ ఆలోచనల్లో భాగంగానే ఆర్బీఐ ఏర్పాటు: వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ ప్రపంచంలోనే సమూన్నత వ్యక్తని కొనియాడారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. బీద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి

Read More

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్ కు లేదు : బండి సంజయ్

బీజేపీ పోరాటం, ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహా నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధమైందని బండి సంజయ్ అన్నారు. అంబేద్

Read More

ఏలేటి చేరికతో బీజేపీకి బూస్ట్​.. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో మారనున్న రాజకీయ చిత్రం

నడ్డా సమక్షంలో కాషాయదళంలోకి మహేశ్వర్​రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో మారనున్న రాజకీయ చిత్రం నిర్మల్, వెలుగు: ఏఐసీసీ కార్యక్రమాల

Read More

కర్నాటకలో వివేక్ వెంకటస్వామి ప్రచారం

కర్నాటకలో వివేక్ ప్రచారం కుష్టగి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరిన యువకులు  లింగ్సుగూర్ క్యాండిడేట్​కు బీఫామ్​ అందజేత హై

Read More

బీజేపీ మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తోంది: అసదుద్దీన్ ఓవైసీ

మైనార్టీల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తోందని ఆరోపించారు. రాజస్థాన్ కు  చ

Read More

బీఆర్ఎస్,బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూఫ్ఖాన్ పేట గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. తమ  ఫ్లెక్సీలు కావాలనే తీయించారని బీజేపీ

Read More

కేసీఆర్ అరాచక పాలన అంతం.. మోడీ వల్లే సాధ్యం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెరదించారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం ఢిల్లీలో బీజేపీలో జేపీ నడ్డా స

Read More

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : కిషన్ రెడ్డి

ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏప్రిల్ 13వ తేదీ గురువారం సికింద్రాబాద్ లో జరిగిన&nb

Read More

బీజేపీలో చేరనున్న మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ కు షాక్

పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెరదించారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం ఢిల్లీలో బీజేపీ

Read More

ఆత్మనిర్భర్ స్కీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు

ఆత్మనిర్భర్ స్కీంతో దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలను సృష్టిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం రాష్ట్రీయ ర

Read More