Boat

55మంది ప్రయాణిస్తున్న పడవ బోల్తా

బిహార్​లోని గంగానదిలో సుమారు 55 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ అకస్మాత్తుగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.  పట్నా

Read More

వరద నీళ్లలో పడవ షాప్

వారం రోజుల కిందట కురిసిన పెద్ద వానలకు అస్సాంలో చాలా ప్రాంతాల్లోని కాలనీలు, వీధులు నీటమునిగాయి. చాలా ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. వరద ప్రభావంతో

Read More

ఒడిశాలో సముద్రంలో పడవ బోల్తా

ఒడిశా : ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా చత్రాపూర్ సమీపంలోని ఆర్యపల్లి వద్ద అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ఓ పడవ బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న మత్స్యకా

Read More

పడవ నడుపుతూ కాలేజీకి ..

బడులు, కాలేజీలు తెరుచుకున్నాయి. ‘ ఫ్రెండ్స్, టీచర్స్​ని కలవొచ్చు,  క్లాస్​ రూంలో పాఠాలు వినొచ్చు’ అని ఎగిరి గంతేశారు పిల్లలంతా.

Read More

62 ఏళ్లలో చావును గెలిచాడు..సముద్రంలో బోటు మునిగి 2 రోజుల తర్వాత ఒడ్డుకి..

62 ఏండ్ల వయసులో చావును గెలిచి ఒడ్డున పడ్డాడు ఇతను.  పేరు స్టువర్ట్ బీ.శుక్రవారం సాయంత్రం టైమ్ లో 32 అడుగుల పొడవైన బోట్ లో ఫ్లోరిడాలోని కేప్ మెరీనా నుం

Read More

బోట్ ఫ్యూయల్ ట్యాంకులో డ్రగ్స్ రవాణా

తమిళనాడులో భారీగా మాదకద్రవ్యాలను పట్టుబడ్డాయి. బోట్​లోని ఖాళీ ఇంధన ట్యాంకులో డ్రగ్స్ దాచి రవాణా చేస్తున్నారని భారత కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించి బ

Read More

కన్నీళ్లు మిగిల్చిన ఆ మహా విషాదానికి ఏడాది

ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన  పాపికొండలు బోటు ప్రమాద ఘటనకు ఏడాది నిండింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర మునిగిపోయిన

Read More

పడవ మునిగి 18 మంది జల సమాధి

బ్రెజిల్ లో ఘోర ప్రమాదం జరిగింది. అమెజాన్ అటవీ ప్రాంతంలో పడవ మునిగి 18 మంది జలసమాధి అయ్యారు. అమెజాన్ ఉపనది అయిన జారీలో ఈ ఘటన జరిగింది. సహాయక సిబ్బంది

Read More

పడవ బోల్తా .. 11 మంది జలసమాధి

టర్కీలో ఘోర ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళుతున్న పడవ మునిగి 11 మంది చనిపోయారు. టర్కీ ఏజియన్ ప్రావిన్స్ లోని సెస్మే పట్టణానికి సమీపంలో శనివారం ఈ ప్రమ

Read More

చేపల వేటకు వెళ్లిన జాలర్లు: సముద్రంలో పడవ మునక

అర్ధరాత్రి లంగరు వేసి నిద్రపోయిన 8 మంది మత్స్యకారులు పడవకు రంధ్రం పడి నీళ్లు.. మరో బోటులో సేఫ్‌గా ఒడ్డుకు చెన్నై: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ

Read More

లభించిన బోటు జాడ

దేవీపట్నం: నాలుగు రోజుల క్రితం గోదావరిలో బోల్తా పడిన పడవ ఆచూకీని బుధవారం గుర్తించారు. సోనార్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని కనిపెట్టడం)

Read More

నిమజ్జనంలో విషాదం..11 మంది మృతి

మధ్యప్రదేశలో గణపతి నిమజ్జనంలో విషాదం జరిగింది. భోపాల్‌లోని ఖట్లపురాఘాట్‌లో శుక్రవారం ఉదయం గణపతి నిమజ్జనం చేస్తుండగా బోటు బోల్తా పడటంతో 11 మంది మృతి చె

Read More