budget

పేదలు లేని భారత్ కావాలి : రాష్ట్రపతి

ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించ

Read More

ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్: మోడీ

భారత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి పార్లమెంట్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘ఇది భారత రాజ్యాంగానికి ఇచ

Read More

ఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ప్రసంగించనున్నా

Read More

3న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ స్పీచ్‌

రాజ్​భవన్​కు వెళ్లి ఆహ్వానించిన ప్రశాంత్ ​రెడ్డి అసెంబ్లీ ప్రొరోగ్‌, గవర్నర్‌ తమిళిసై స్పీచ్‌పై కసరత్తు షురూ నేడు అధికారికంగా ప్

Read More

గవర్నర్​పై హైకోర్టుకెక్కి బొక్కబోర్లా

కొద్దిగంటల్లోనే పిటిషన్​ విత్​డ్రా గవర్నర్ ​స్పీచ్​తోనే అసెంబ్లీ ఉంటుందని హామీ గతంలో జరిగినవి రిపీట్‌‌కానియ్యబోమని నివేదన ప్రగతి భవ

Read More

గవర్నర్ ను కలిసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి

బడ్జెట్ లో గవర్నర్ ప్రసంగంపై హైకోర్ట్ లో వెనక్కి తగ్గిన ప్రభుత్వం గవర్నర్ తో సయోధ్యకు వచ్చింది. ఈ మేరకు  మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక

Read More

గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలి: బీఆర్ఎస్ ఎంపీలు

గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్‭లో చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. బడ్జెట్‭కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కే కేశవర

Read More

గవర్నర్ తమిళిసైపై పోచారం, గుత్తా ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కు ఆమోదం తెలకపోవడంతో తెలంగాణ గవర్నర్ తమిళి సై తీరుపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ర

Read More

విపక్షాలతో ఇవాళ కేంద్రం అఖిలపక్ష భేటీ

ఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.

Read More

రాష్ట్ర సర్కార్​కు గవర్నర్​ షాక్​

బడ్జెట్​కు ఆమోదంపై ఇంకా నిర్ణయం తీసుకోని తమిళిసై 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు జాయింట్​ సెషన్​ ఎందుకు పెడ్తలేరని ప్రశ్నించిన గవర్నర్​ నేడు హైకోర్టులో

Read More

ముగిసిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై

Read More

బడ్జెట్ ప్రచార కమిటీలో వివేక్కి చోటు.. బీజేపి శ్రేణుల సంబురాలు

కేంద్ర బడ్జెట్ ప్రచార కమిటీలో వివేక్ వెంకటస్వామికి చోటు కల్పించడంపై జగిత్యాల జిల్లాలో బీజేపీ నేతలు సంబురాలు చేసుకున్నారు. పెగడపల్లిలో బీజేపీ నాయకులు స

Read More