Central government
సారీ.. మాదే తప్పు: భారత్కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
న్యూఢిల్లీ: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి పాలైందని మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మెటా దిద్ద
Read Moreతెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజన్ పాల్ నియమితులయ్యారు. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే బాంబై హైకోర్టు
Read More2024 ఎన్నికల్లో నిజంగా మోడీ ఓడిపోయారా..?: జుకర్ బర్గ్కు పార్లమెంటరీ కమిటీ నోటీసులు
న్యూఢిల్లీ: గత ఎన్నికలు అంటే.. 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ఆధ్వర్యంలో NDA కూటమి ఓడిపోయిందా.. ఇది నిజమేనా.. ప్రజాస్వామ్యంగా అయితే మోదీ ఆధ్వర
Read Moreఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వే లైన్పై కేంద్రం సానుకూలత
నిర్మల్, వెలుగు: ఆర్మూర్–నిర్మల్–అదిలాబాద్ రైల్వే లైన్పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బ
Read Moreరూల్స్ ఫాలో కాకపోతే ఫైన్ కట్టాల్సిందే.. వెహికల్ స్క్రాప్ పాలసీ కొత్త నిబంధనలు ఇవే
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వెహికల్ స్క్రాప్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2025, ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ వ
Read Moreచెన్నైకి చేరిన HMPV వైరస్.. 24 గంటల్లో భారత్లో ఐదు కేసులు నమోదు
చెన్నై: చైనాను దడదడలాడిస్తో్న్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. కర్నాటక రాజధాని బెంగుళూరులో రెండు కేసులు నమోదు కాగా గుజరాత్&lr
Read Moreభయపడకండి.. కొత్తదేమి కాదు.. HMPV వైరస్పై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనాను గడగడలాడిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక
Read MoreSuccess: రక్షణరంగ సంస్కరణల ఏడాదిగా 2025
భారత సైన్యాన్ని అత్యాధునిక సాంకేతిక పోరాట శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2025లో రక్షణ రంగంలో కీలక సంస్కరణలు తీసుకువచ్చేందుకు 2025ను రక్షణ రంగ సంస్
Read Moreపంటల బీమా పథకం పొడిగింపు
వ్యవసాయానికి కీలకమైన డై అమోనియం ఫాస్ఫేట్(డీఏపీ) ఎరువుపై అదనపు రాయితీ కింద రూ.3 వేల 850 కోట్ల వరకు వన్టైం ప్యాకేజీగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద
Read Moreఉద్యోగాలు పెరిగేలా బడ్జెట్ ఉండాలి : సీఐఐ
అన్ని రాష్ట్రాలు, మినిస్ట్రీల పాలసీలు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ఎంప్లాయిమెంట్ పాలసీ తేవాలి గ్రామాల్లోని ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంటర్నషిప్&zwn
Read Moreఅంబానీ, అదానీ కోసమే బీజేపీ పని చేస్తున్నది
ఎమ్మెల్సీ, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం పాల్వంచ,వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీకి దో
Read Moreరాజకీయ ప్రేరేపిత ఉచ్చులో పడొద్దు
ఉద్యోగులకు సీఎం రేవంత్రెడ్డి సూచన చర్చలతోనే సమస్యలకు పరిష్కారం ఎంప్లాయీస్కు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలిస్తున్నం ప్రతినెలా అప్పులకే ర
Read Moreరైతులకు గుడ్ న్యూస్: 1350 రూపాయలకే 50 కేజీల DAP ఎరువుల బస్తా..!
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. 50 కేజీల డీఏపీ ఎరువుల బస్తాను 1350 రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ విషయాన్న
Read More












