Central government
రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయండి: ఎంపీ వంశీకృష్ణ
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి దీనితో ఉత్తర తెలంగాణకు మేలు జరుగుతుందని వినతి వంశీకృష్ణ విజ్ఞప్
Read Moreబీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్స్.. చట్టాల్లో మార్పులు తేనున్న కేంద్రం
న్యూఢిల్లీ: బీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్సును సులభతరం చేసేందుకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 74శాతం నుంచి 100శాతానికి
Read Moreబీజేపీతోనే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు : ఎంపీ నగేశ్
ఆదిలాబాద్టౌన్, వెలుగు : బీజేపీతోనే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, అందుకోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎంపీ నగేశ్,
Read Moreమణిపూర్లో అల్లర్లు.. మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం
ఇంఫాల్: జాతుల మధ్య వివాదంతో మణిపూర్ రాష్ట్రం మరోసారి అల్లర్లతో అట్టుడుకుతోంది. మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగుతోన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అల్లర
Read Moreసహకార సమాఖ్యతత్వానికి అంతర్రాష్ట్ర మండలి పునరుద్ధరణ
దేశంలో సహకార సమాఖ్యతత్వాన్ని పెంపొందించేందుకు బలమైన వ్యవస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి అంతర్రాష్ట్ర మండలిని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.&
Read Moreమారుమూల గ్రామాల అభివృద్ధే కేంద్రం లక్ష్యం : మంత్రి బండి సంజయ్
దేశవ్యాప్తంగా 500 మండలాలు యాస్పిరేషన్ బ్లాక్లుగా గుర్తింపు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పర్యటన..
Read Moreమోదీ.. ఎమ్మెల్యేలను మేకల్లా కొంటున్నరు : ఖర్గే
అదానీ, అంబానీలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నరు రాంచీ: ప్రతిపక్షాలను అణచివేసేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యే
Read Moreఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యా.. అప్పుడే వణికిపోతే ఎలా..? కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రులు విమర్శలు వర్షం కురిపించారు. ఫార్మూలా ఈ కార్ రేసింగ్ కేసు నుండి బయటపడేందుకు క
Read Moreత్వరలో యాంటీ టెర్రర్ పాలసీ: కేంద్ర మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీని తీసుకురానుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. టెర్రరిజానికి బార్డర్లు ఉండవు
Read Moreపంట వ్యర్థాలు కాలిస్తే 30 వేలదాకా ఫైన్.. పొల్యూషన్ కట్టడికి కేంద్రం కొత్త రూల్స్
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ కట్టడికి కేంద్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఢిల్లీతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగల
Read Moreపంట వ్యర్థాలు కాలిస్తే జేబు ఖాళీ: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కేంద్రం సంచలన నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కాలుష్యం పెరిగిపోతుంది. రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాతో పాటు వాహనాల నుండి వెలువడే విషపూరిత వాయువుల వల్ల ఢిల్లీలో కాలుష్యం
Read Moreజనాభా లెక్కల్లో కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి
హైదరాబాద్, వెలుగు: 2025లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిక
Read More












