Central government
గవర్నమెంట్ స్కూళ్లలో ‘తిథి భోజనం’ షురూ
బాల్కొండ,వెలుగు: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గవర్నమెంట్ స్కూళ్లలో శనివారం తిథి భోజనం షురూ అయింది. పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యవంతమైన అదనపు ఆహారం
Read Moreరాహుల్ పౌరసత్వం ఇష్యూ.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత పౌరసత్వంపై నిర్ణయం తీసుకునేలా హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చే
Read Moreవయనాడ్ ప్రజలకు సాకులు కాదు.. సాయం కావాలి: ప్రియాంక
న్యూఢిల్లీ: కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలతో ప్రభావితమైన వయనాడ్ ప్రజలు సాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపు ఆశగా చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ
Read Moreవంద రోజుల ప్రణాళికను సక్సెస్ చేయండి : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో క్షయ వ్యాధిని నివారించేందుకు చేపడుతున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సక్సెస్ చేయాలని కలెక్టర్ ఆదర
Read MoreABSS స్కీమ్కింద ఎంపిక.. మారనున్న కామారెడ్డి రైల్వేస్టేషన్ రూపురేఖలు
సికింద్రాబాద్, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) కింద కామారెడ్డి రైల్వేస్టేషన్ ఎంపిక కాగా, పునర్నిర్మాణ పనులతో కొత్తరూపు సంతరించుకోనుంది.
Read Moreపెద్దపల్లి, కొత్తగూడెంలో ఎయిర్ పోర్టులకు కొత్త సైట్ల గుర్తింపు: కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల కోసం భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి(అంతర్ గావ్)లో కొత్త సైట్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని క
Read Moreవివాదంలో స్వధార్ శక్తిసదన్
వివాదంలో స్వధార్ శక్తిసదన్ ఇంట్లో పాచిపనికి తీసుకెళ్తున్నారని బాధిత యువతుల ఆరోపణ నిర్వహణ టైట్ చేయడంతో నిందలు వేస్తున్నారని పీడీ వివరణ
Read Moreరామగుండంలో విద్యుత్ ప్లాంట్లు పెట్టండి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కేంద్ర మంత్రి ఖట్టర్కు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వినతి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి న్యూఢిల్లీ, వెలుగు: రామగుండంలో కొత్తగా 800 మెగావ
Read Moreనవంబర్ నెలంతా డేంజర్లోనే ఢిల్లీ.. 2023 కన్నా ఈయేడు అధ్వానం
న్యూఢిల్లీ: వాయుకాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో గత నెల నవంబర్ అత్యంత దుర్భరమైన నెలగా నిలిచింది. ఆ నెలలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపో
Read Moreపంట మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్ణయించాలి: కోదండ రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్వహించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోద
Read Moreరామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయండి: ఎంపీ వంశీకృష్ణ
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి దీనితో ఉత్తర తెలంగాణకు మేలు జరుగుతుందని వినతి వంశీకృష్ణ విజ్ఞప్
Read Moreబీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్స్.. చట్టాల్లో మార్పులు తేనున్న కేంద్రం
న్యూఢిల్లీ: బీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్సును సులభతరం చేసేందుకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 74శాతం నుంచి 100శాతానికి
Read Moreబీజేపీతోనే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు : ఎంపీ నగేశ్
ఆదిలాబాద్టౌన్, వెలుగు : బీజేపీతోనే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, అందుకోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎంపీ నగేశ్,
Read More












