Central government
త్వరలో యాంటీ టెర్రర్ పాలసీ: కేంద్ర మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీని తీసుకురానుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. టెర్రరిజానికి బార్డర్లు ఉండవు
Read Moreపంట వ్యర్థాలు కాలిస్తే 30 వేలదాకా ఫైన్.. పొల్యూషన్ కట్టడికి కేంద్రం కొత్త రూల్స్
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ కట్టడికి కేంద్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఢిల్లీతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగల
Read Moreపంట వ్యర్థాలు కాలిస్తే జేబు ఖాళీ: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కేంద్రం సంచలన నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కాలుష్యం పెరిగిపోతుంది. రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాతో పాటు వాహనాల నుండి వెలువడే విషపూరిత వాయువుల వల్ల ఢిల్లీలో కాలుష్యం
Read Moreజనాభా లెక్కల్లో కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి
హైదరాబాద్, వెలుగు: 2025లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిక
Read Moreప్రజల గొంతు తడిపేందుకే అమృత్-2.0 : బండి సంజయ్ కుమార్
ప్రతి ఇంటికీ నీరు అందించాలన్నదే మా లక్ష్యం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, వెలుగు: దేశంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు
Read Moreవైజాగ్ స్టీల్కు రూ. 1,650 కోట్లు ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : ప్రభుత్వ యాజమాన్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)/వైజాగ్స్టీల్లో ప్రభుత్వం దాదాపు రూ. 1,650 కోట్లు పెట్టుబడి పెట్
Read Moreనిబంధనలకు విరుద్ధంగా నీళ్ల తరలింపు.. ఏపీకి కేంద్రం షోకాజ్ నోటీసులు
హైదరాబాద్: వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఔట్ సైడ్ బేసిన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని తరలించవద్దని నిబంధన లు చెప్తున్నాయి. 1960 సెప్టెంబర్ త
Read Moreప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
పెంబి, వెలుగు: పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ ఎ
Read Moreసౌత్స్టేట్స్కు ముప్పు!
భారతదేశంలోని 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక ప
Read Moreచట్టంలో మార్పులు చేస్తున్నాం..ఫేక్ కాల్ చేస్తే ఇక అంతే: మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం: విమానాలకు వరుస బాంబ్ బెదిరింపులు ఇటీవల దేశంలో సంచలనం రేపుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 200 విమానాలకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఈ క్
Read Moreఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమో
Read Moreవక్ఫ్ బిల్లు కమిటీ భేటీలో రచ్చ : చైర్మన్ పైకి గాజు బాటిల్ విసిరిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) భేటీ రసాభాసగా మారింది. కమిటీ సభ్యుడు, టీఎంసీ ఎంపీ
Read More












