Central government

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ పై నిషేధం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 14 మొబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేసింది.  పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు కమ్యూనికేషన్ ప్లాట్&z

Read More

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం .. ఉద్యోగులకు 42 రోజులు సెలవు

అవయవదానంపై  ప్రజల్లో మరింత అవగహన పెంచేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  అవయవదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా 42

Read More

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు మొహం చాటేస్తున్న కూలీలు

ప్రతీ గ్రామంలో  200 మంది లేబర్​ టార్గెట్​  రాత్రిపూట గ్రామాల్లోకి  వెళ్లి కూలీలను బతిమిలాడుకుంటున్న సిబ్బంది ​ స్కీంపై నమ్మకంతోన

Read More

సోలార్‌‌, విండ్‌ ఎనర్జీపైనే ఫోకస్‌.. భారీగా పెరగనున్న ప్రాజెక్టులు

న్యూఢిల్లీ:  రెన్యువబుల్​ ఎనర్జీ (ఆర్​ఈ) ఉత్పత్తిని విపరీతంగా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 2030 నాటి  క్లీన్  

Read More

పీఎల్‌‌‌‌ఐ కింద రూ.53,500 కోట్ల పెట్టుబడులు

 పీఎల్‌‌‌‌ఐ కింద రూ.53,500 కోట్ల పెట్టుబడుల రూ. 2,874.71 కోట్ల రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసు

Read More

కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

కేంద్ర ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతపులుల్లో ఓ చిరుత మృతి చెందింది.  మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కు లో ఉదయ్ అనే  మగ చ

Read More

కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించడంలో రైస్​మిల్లర్ల నిర్లక్ష్యం

మంచిర్యాల, వెలుగు: రెండేండ్లు గడుస్తున్నా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) అప్పగించడంలో రైస్​మిల్లర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్ట

Read More

వీధి కుక్కల నియంత్రణపై కేంద్రం గైడ్ లైన్స్

వీధి కుక్కల  నియంత్రణ పై కేంద్ర  ప్రభుత్వం  గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయన్న కేంద్రం 

Read More

స్వలింగ వివాహాలపై నిర్ణయం పార్లమెంటే తీస్కోవాలె

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల(గేస్, లెస్బియన్స్) పెండ్లిళ్లకు చట్టబద్ధతపై పార్లమెంట్ వేదికగానే చర్చించి, నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్ర

Read More

నష్టాల్లో నడుస్తున్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సాయం

న్యూఢిల్లీ: నష్టాల్లో నడుస్తున్న మూడు ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు  కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా క్యాపిటల్ ఇవ్వనుందని సంబంధిత

Read More

కేంద్ర పథకాలకు రాష్ట్రం దూరం.. నష్టపోతున్న లక్షలాది మంది అర్హులు

కేంద్ర పథకాలకు రాష్ట్రం దూరం నష్టపోతున్న లక్షలాది మంది అర్హులు ఫసల్ బీమా, ఆవాస్ యోజన,సబ్సిడీ లోన్ల లాంటి ముఖ్యమైన స్కీమ్​లను అమలు చేస్తలే 

Read More

12 వేల వెబ్‌‌సైట్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు

న్యూఢిల్లీ: ఇండోనేషియాకు చెందిన ఓ సైబర్‌‌‌‌ నేరగాళ్ల ముఠా ఇండియాలోని ప్రభుత్వ వెబ్‌‌సైట్లను టార్గెట్‌‌ చేయడాని

Read More

coronavirus : దేశంలో 50 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 50 వేలను దాటింది. దేశవ్యాప్తంగా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో  10,753 కొత్త కేసులు నమోదయ్యా

Read More