Central government

పంట వ్యర్థాలు కాలిస్తే జేబు ఖాళీ: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కేంద్రం సంచలన నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కాలుష్యం పెరిగిపోతుంది. రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాతో పాటు వాహనాల నుండి వెలువడే విషపూరిత వాయువుల వల్ల ఢిల్లీలో కాలుష్యం

Read More

జనాభా లెక్కల్లో కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి

హైదరాబాద్, వెలుగు: 2025లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిక

Read More

ప్రజల గొంతు తడిపేందుకే అమృత్-2.0 : బండి సంజయ్ కుమార్

ప్రతి ఇంటికీ నీరు అందించాలన్నదే మా లక్ష్యం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, వెలుగు: దేశంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు

Read More

వైజాగ్ స్టీల్​కు రూ. 1,650 కోట్లు ఇచ్చిన కేంద్రం 

న్యూఢిల్లీ : ప్రభుత్వ యాజమాన్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్​ఐఎన్​ఎల్)/వైజాగ్​స్టీల్​లో​ ప్రభుత్వం దాదాపు రూ. 1,650 కోట్లు పెట్టుబడి పెట్

Read More

నిబంధనలకు విరుద్ధంగా నీళ్ల తరలింపు.. ఏపీకి కేంద్రం షోకాజ్ నోటీసులు

హైదరాబాద్: వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఔట్ సైడ్ బేసిన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని తరలించవద్దని నిబంధన లు చెప్తున్నాయి. 1960 సెప్టెంబర్ త

Read More

ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

పెంబి, వెలుగు: పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ ఎ

Read More

సౌత్​స్టేట్స్​కు ముప్పు!

భారతదేశంలోని 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు  కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి.  రాష్ట్రాలకు  స్వయం ప్రతిపత్తి,  ప్రత్యేక ప

Read More

చట్టంలో మార్పులు చేస్తున్నాం..ఫేక్ కాల్ చేస్తే ఇక అంతే: మంత్రి రామ్మోహన్ నాయుడు

విశాఖపట్నం: విమానాలకు వరుస బాంబ్ బెదిరింపులు ఇటీవల దేశంలో సంచలనం రేపుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 200 విమానాలకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఈ క్

Read More

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‎కు కేంద్ర ప్రభుత్వ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమో

Read More

వక్ఫ్ బిల్లు కమిటీ భేటీలో రచ్చ : చైర్మన్​ పైకి గాజు బాటిల్ విసిరిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ

న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) భేటీ రసాభాసగా మారింది. కమిటీ సభ్యుడు, టీఎంసీ ఎంపీ

Read More

ఎన్​ఐసీ చేతికి ధరణి : కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం

మూడేండ్లపాటు  నిర్వహణ బాధ్యత పనితీరు బాగుంటే మరో రెండేండ్లు పెంపు ఈ నెల 29తో ముగియనున్న ప్రస్తుత కంపెనీ అగ్రిమెంట్​ టెర్రాసిస్​ చెర నుంచ

Read More

కరీంనగర్‌‌‌‌లో ఈఎస్ఐ హాస్పిటల్‌‌ను ఏర్పాటు చేయండి...కేంద్ర మంత్రి మాండవీయకు  బండి సంజయ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

Read More

రైతుల అప్పులపై మోదీ సర్కార్ ​స్పందించాలి

ఈ మధ్య కాలంలో  బీజేపీకి చెందిన శాసన సభ్యులు, పార్లమెంట్‌‌ సభ్యులు, కార్యకర్తలు...రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌&zwn

Read More