CM KCR

కేసీఆర్ జాతీయంలోకి వెళ్తే.. రాష్ట్రాన్ని ఎవరికి అప్పగిస్తరు?

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వ

Read More

కేసీఆర్ స్కామ్​లపై ఉద్యమాలు

బొగ్గు గనుల వేలంలో రూ.50 వేల కోట్ల స్కామ్​కు ప్లాన్​: పీసీసీ చీఫ్ రేవంత్ హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు,

Read More

రైతులు చస్తున్నా కేసీఆర్కు పట్టించుకునే తీరికలేదు

హైదరాబాద్: బంగారు తెలంగాణలో రైతులు బతకలేక చస్తున్నా సీఎం కేసీఆర్ కు పట్టించుకునే తీరిక లేదని  వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. అన్నదాతలు అప్పు

Read More

కేసీఆర్​ కేబినెట్ దొంగల ముఠా

వాళ్లకు దోచుకోవడంపైనే ధ్యాస: తరుణ్​ చుగ్ ఆ ఆందోళనతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులని ఫైర్​ పార్టీ రాష్ట్ర నేతలతో తన ఇంట్లో చుగ్​ సమావేశం

Read More

స్థానిక సంస్థలకు ప్రతి నెలా రూ.227 కోట్ల నిధులు

హైదరాబాద్: 2021-22 సంవత్సరానికి గాను ప్రతినెలా రూ. 227 కోట్ల గ్రాంటును క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబ

Read More

హైద‌రాబాద్ తాగునీటి సమ‌స్య తీర్చే ప్రాజెక్ట్

హైదరాబాద్‌ నగరానికి తాగునీటి సమస్యను తీర్చే ప్రాజెక్టు మల్ల‌న్న సాగ‌ర్ అన్నారు సీఎం. సింగూరు ప్రాజెక్టును తలదన్నెలా మల్లన్నసాగర్‌

Read More

దేశంలో దుర్మార్గ‌మైన ప‌నులు జ‌రుగుతున్నాయి

జాతీయ రాజ‌కీయాలు ప్ర‌భావం చేసేలా ముందుకు సాగుతున్నాన‌న్నారు కేసీఆర్. దేశాన్ని సెట్ రైట్ చేయడానికి ముందుకు పోతా అన్నారు. కొంద‌

Read More

రైతు బీమాకు వయోపరిమితి పెట్టడమేంటి?

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. 59 ఏండ్లు దాటినోళ్లు రైతులు కాదా అని ఆమె ప్రశ్నించారు. వాళ్లకు రైతుబీమ

Read More

ప్రాజెక్ట్ ఆపేందుకు వంద‌లాది కేసులు

మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ఆపేందుకు వంద‌ల‌ది కేసులు వేశార‌న్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప‌నులు ఆపాలని ఓ దుర్మార్గుడ

Read More

బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్ర

న్యూఢిల్లీ: బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతిపై బీజేప

Read More

తెలంగాణ సమాజం కేసీఆర్ పతనం కోరుకుంటోంది

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ అవినీతి బయటపడుతుందన్న భయంతోనే బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్

Read More

స్థానికులనే శరణార్థులుగా మార్చారు

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల స్థానికులను శరణార్థులుగా మార్చారని బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కొందరికి మేలు చేయడాన

Read More