Congress
పేదల భూములను సర్కారు అమ్ముకుంటోంది: భట్టి
మార్పు, మహోన్నత ఆకాంక్ష కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టానని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మే 25వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో
Read Moreగంగుల కమలాకర్, బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ పార్టీ గుండాలు బుల్డోజర్ తీసుకువచ్చి పేద ప్రజల ఇండ్లను కూల్చారని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Read Moreనిజామాబాద్లోని 9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీదే విజయం
9 ఏళ్ల మోదీ పాలనలో దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఎంపీ అర్వింద్ అన్నారు. మూడోసారి మోదీని ప్రధానిని చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికలు ఎప
Read Moreసచ్చిపోయిన కాంగ్రెస్ను కొన్ని మీడియా సంస్థలే లేపుతున్నయి : ఎంపీ అర్వింద్
మెట్ పల్లి, వెలుగు: ‘ పీనుగు ఎప్పుడైనా లేస్తదా...దేశంలో కాంగ్రెస్ ఎప్పుడో సచ్చిపోయింది. దాన్ని కొన్ని మీడియా సంస్థలు లేపడానికి ప్రయత్నాలు చేస్తు
Read Moreఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా?
ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా? ఇముడుతాయని కాంగ్రెస్ చెబుతోంది. ఇమడవనేది కాంగ్రెస్ అనుభవం. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింథియాల మధ్య ఘర్
Read Moreమరోసారి కోర్టుకు రాహుల్ గాంధీ.. కారణమేంటంటే?
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్
Read Moreగెలిచే వాళ్లకే టికెట్లు.. సర్వేలే ప్రామాణికం : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో సర్వే అధారంగానే టికెట్ కేటాయింపు జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తనతో పాటుగా పార్టీలో ప్రతి ఒక్కరికి సర్వేనే ప్రామ
Read Moreదక్షిణ భారతదేశ ధాన్యాగారం తెలంగాణ...కల నిజమైంది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందని మ
Read Moreమంత్రి పదవి ఇవ్వాలి...సీఎం నివాసం ముందు ఎమ్మెల్యే మద్దతుదారుల ఆందోళన
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నివాసం ఎదుట హిరియూర్ ఎమ్మెల్యే డి. సుధాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. డీకే శివకుమార్, డి.సుధాకర్ పోస్టర్లతో మద్దతు దారుల
Read Moreకొల్లాపూర్ లీడర్లకు.. ‘జూపల్లి’ టెన్షన్
బీజేపీలో చేరుతారా? కాంగ్రెస్లోనా? నేటికీ స్పష్టత ఇవ్వని కృష్ణారావు తమ టికెట్లకు ఎక్కడ
Read Moreవరంగల్ జైల్ను కుదువ పెట్టిన్రు.. రూ.1,150 కోట్ల అప్పు తెచ్చారు
వరంగల్: వరంగల్ సెంట్రల్ జైల్ స్థలాన్ని కుదవపెట్టి సీఎం కేసీఆర్ రూ.1,150 కోట్లు అప్పు తీసుకువచ్చారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. హనుమకొండలోని
Read Moreరైట్ రైట్ : లారీలో ప్రయాణించిన రాహుల్.. అర్థరాత్రి హైవేలో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2023 మే 22 సోమవారం రాత్రి హర్యానాలోని ఓ ట్రక్కులోఎక్కి అంబాలా నుంచి చండీగఢ్ వరకు 50 కిలోమీటర్లు ప్రయాణించార
Read Moreబ్లాక్ మనీ ఉన్నోళ్లకే 2 వేల నోటుతో మేలు: చిదంబరం
న్యూఢిల్లీ: రూ.2000 నోటు కేవలం బ్లాక్ మనీ ఉన్నవారికే ఉపయోగపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికే
Read More












