V6 News

Congress

హైదరాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సోనియాగాంధీ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న వారికి పండ్లు, బ్రెడ

Read More

జగ్గసాగర్​ను మండలం చేయాలని మెట్ పల్లిలో గ్రామస్థుల రాస్తారోకో

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట ఇచ్చి మోసం చేశాడన

Read More

5 రాష్ట్రాల బైపోల్ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ/లక్నో: ఉపఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో రెండు గెలుపొందగా, ఒక్కొక్కటి బీజేడీ, ఆర్​ఎల్​డీకి దక

Read More

హిమాచల్ ప్రదేశ్​లో 40 స్థానాల్లో కాంగ్రెస్​ గెలుపు

0.7% ఓట్ల తేడాతో 25 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ముగ్గురు ఇండిపెండెంట్ల విజయం హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ ఘన విజయం సాధించింది. ఐదేండ్ల కో

Read More

7వ సారి గుజరాత్​లో బీజేపీ జయకేతనం

అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 156 సీట్లు కైవసం కనీస ప్రభావం చూపలేకపోయిన ప్రతిపక్షాలు కాంగ్రెస్‌‌కు 17, ఆప్‌‌ 5

Read More

గుజరాత్ ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యమే : జగదీశ్ రెడ్డి

ఆంధ్ర, తెలంగాణ మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ ఆలోచన అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విభజన చట్టం అసంబద్ధమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రా

Read More

ముగిసిన ఓట్ల లెక్కింపు : గుజరాత్లో బీజేపీ, హిమాచల్లో కాంగ్రెస్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ముగిసింది. గుజరాత్ లో 156  సీట్లను గెలుచుకుని బీజేపీ చరిత్ర సృష్టించగా, హిమాచల్ ప

Read More

గుజరాత్లో బీజేపీది గెలుపు కాదు : భట్టి

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ గెలిచేందుకు కృషి

Read More

గుజరాత్ లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రఘు శర్మ రాజీనామా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ రఘు శర్మ తన పదవికి రాజీనామా చేశారు.

Read More

సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో జిల్లా అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్

Read More

ఆధిక్యంలో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ తన రికార్డును తానే బ్రేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 150 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోం

Read More

హిమాచల్‌లో ముందంజలో స్వతంత్ర అభ్యర్థులు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముగ్గురు  స్వతంత్ర్య అభ్యర్థులు  ముందంజలో ఉన్నారు.  వీరిలో కేఎల్ ఠాకూర్, హోషియార్ సింగ్

Read More

గుజరాత్‭లో కాంగ్రెస్ మెజారిటీకి గండి కొట్టిన ఆప్

గుజరాత్‭లో కాంగ్రెస్ పార్టీ ఓట్లకు ఆప్, ఎంఐఎం పార్టీలు గండి కొట్టాయి. భారీగా ఓట్లను చీల్చాయి. దీంతో గతం కంటే కాంగ్రెస్ మెజార్టీ దారుణంగా పడిపోయిం

Read More