V6 News

Congress

హిందువులు శాంతి ప్రేమికులు.. అల్లర్లలో పాల్గొనరు : అస్సాం సీఎం

కాంగ్రెస్‌లో ఉండి తన 22 సంవత్సరాల జీవితాన్ని వృథా చేసుకున్నానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ అన్నారు. తాను కాంగ్రెస్‌ను విడిచిపె

Read More

పీడిత వర్గాల అభ్యున్నతికి ఈశ్వరీ భాయి కృషి చేసిన్రు : గీతారెడ్డి

సమాజంలో నిస్వార్థంగా పనిచేసిన వారికి మరణం ఉండదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడ్పల్లి సర్కిల్లో ని

Read More

ధరణిని రద్దు చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నిరసన

రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ ​జిల్లా వ్యాప్తంగా బుధవారం కాంగ్రెస్ ​లీడర్లు ఆందోళన చేశారు. ధరణి పోర్ట

Read More

కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ వడ్లకు ఏడున్నర కిలోలు కోత పెడుతున్నారు:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

చొప్పదండి, వెలుగు:  టీఆర్ఎస్ పాలనలో రైతులు వడ్లు పండించడం కన్న కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్ముకునేందుకే ఎక్కువ కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ టి

Read More

గుజరాత్​ లో ఇయ్యాల్నే ఫస్ట్​ ఫేజ్ పోలింగ్​

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫస్ట్​ ఫేజ్​లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్​ జరగనుంది. మొత్తం 19 జిల్లాల్లో పోలింగ్ జరుగుతుందని, 788

Read More

రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా

రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. పార్టీ ఇన్ చార్జ్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలి

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​ టౌన్​, వెలుగు : ప్రజల అవసరాలు తీర్చేందుకు పాలకవర్గం, అధికారులు కృషి చేయాలని మెదక్​ మున్సిపల్​కౌన్సిలర్లు సూచించారు. మంగళవారం మెదక్​ మున్సిపల్​

Read More

ప్రధాని మోడీపై ఖర్గే కామెంట్

గుజరాత్ బిడ్డను కాంగ్రెస్ అవమానిస్తున్నదని బీజేపీ ఫైర్ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే తీవ్

Read More

మహాకాల్ ఆలయాన్ని సందర్శించిన రాహుల్

కేవలం ఇద్దరు వ్యాపారస్తుల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీని పూజించే ఇద్దరికి మాత్రమే అన్ని వరాలు వస్తున

Read More

ప్రతీ బలిదానం కాంగ్రెస్ చేసిన హత్యే : కవిత

తెలంగాణ కోసం జరిగిన ప్రతీ బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ అన

Read More

రాజస్థాన్లో కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉన్నారు: కేసీ వేణుగోపాల్

రాజస్థాన్ లో కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉన్నారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు.. ఇవాళ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ తో కలిసి ఆయన మీడియా

Read More

ముగిసిన గుజరాత్ ఎన్నికల ప్రచారం 

గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి మొదటి ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేస్ లో 89 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి.

Read More

అల్లర్లకు పాల్పడే దమ్ము ఎవరికీ లేదు: అమిత్ షా

నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు దేశమంతా ఉగ్రవాదులు రక్తంతో హోలీ ఆడేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ పాలనలో కఠినమైన నిబంధనలతో దేశంలో

Read More