V6 News

Congress

గాయకుడు జయరాజ్ను పరామర్శించిన మంత్రి పొన్నం

అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ ను పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగ

Read More

మూసీ ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచింది: కేటీఆర్

మూసీ నది సుందరీకరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట రూ.50 వేల కోట్లు,రెండోసారి రూ. 70 వేల కోట్లు..ఇపుడు లక్ష

Read More

కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్

ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆర

Read More

రైతును రాజు చేయడమే లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

భిక్కనూరు, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగోలేక పోయినా రైతును రాజు చేయాలనే లక్ష్యంతో  రూ.2 లక్షల రుణమాఫీని పక్కాగా అమలు చేస్తున్నామ

Read More

ప్రొటోకాల్​పై గవర్నర్​ను బీఆర్​ఎస్​ కలవడం విడ్డూరం

పదేండ్లు గవర్నర్ వ్యవస్థను అవమానించారు: విప్ అయిలయ్య హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగానికి అసలు విలువే ఇవ్వని బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌‌ను

Read More

జనం మెచ్చిన క్రికెట్‌‌‌‌ను ప్రమోట్‌‌‌‌ చేయాలె.. వివేక్ వెంకటస్వామి

జేపీఎల్‌‌‌‌ ఓపెనింగ్ సెర్మనీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మన దేశ ప్రజలంతా ఎంత

Read More

కాంగ్రెస్ కుట్రలే గోదావరి వరదల్లో కొట్టుకుపోయినయ్... కేటీఆర్

కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు హైదరాబాద్, వెలుగు: గోదావరి వరదల్లో మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోలేదని, కాంగ్రెస్‌‌  కుట్రలే క

Read More

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టితీరుతం

అక్కడ ప్రాజెక్టు కడితే విద్యుత్ ఖర్చు తగ్గేది: మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌ రెడ్డి కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టుఆయన హయాంలోనే క

Read More

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఆఫీసర్లు అలర్ట్​గా ఉండాలి.. సీతక్క

ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు కలెక్టర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు  హైదరాబాద్, వెలుగు: వ‌‌ర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో గోదావ

Read More

మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.2,350 కోట్లు ఆదా

ఇప్పటివరకు 68 కోట్ల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేసిన్రు: మంత్రి పొన్నం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్

Read More

నేడు ఢిల్లీకి రేవంత్​

వరంగల్ సభకు రాహుల్​ను ఆహ్వానించనున్న సీఎం ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నడిప్యూటీ సీఎం భట్టి రెండురోజులుగా అక్కడేఉంటున్న మంత్రి ఉత్తమ్​ నామినేటెడ్

Read More

పరస్పర సహకారంతో బాధితులను రక్షించగలిగాం.. ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి 

అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్‌‌కు గండిపడడంతో తెలంగాణ, ఏపీలోని పలు గ్రామాలు ముంపు

Read More

మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మృతి

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) శనివారం చనిపోయారు. ముత్తయ్య గత 10 రోజుల నుంచి జ్వరంత

Read More