corona death
కరోనాతో చనిపోయిన భర్త చివరి కోరిక తీర్చిన భార్య
కరోనా బారిన పడి ప్రజలే కాదు.. వారికి సేవచేసిన వైద్యులు కూడా మరణిస్తున్నారు. అలా మరణించిన ఓ వైద్యుడి చివరి కోరికను అతని భార్య తీర్చింది. తమిళనాడుకు చెం
Read Moreచనిపోయిన వాళ్లకు కరోనా టెస్టులొద్దు
కరోనా లక్షణాలతో మరణించినోళ్లపై నిర్ణయం వారిని వైరస్ పాజిటివ్గానే భావించాలని ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: కరోనా లక్షణాలతో మరణించిన వారికి వైరస్ టెస్
Read Moreకరోనాతో వ్యక్తి మృతి.. ఆరుగురు కుటుంబసభ్యులకు పాజిటివ్
మేఘాలయలో మొదటి కరోనా మరణం షిల్లాంగ్: మేఘాలయలో మొదటి కరోనా మరణం సంభవించింది. రాష్ట్రంలో మొదట కరోనా పాజిటివ్ వచ్చిన బెత్హనీ హాస్పిటల్స్ ఫౌండర్ డ
Read Moreనిర్మల్ నుంచి గాంధీకి తరలిస్తుండగా.. కరోనా అనుమానితుడి మృతి
నిర్మల్ జిల్లా ఏరియా హాస్పిటల్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా కరోనా అనుమానితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఢిల్లీ వెళ్లి నిర్మ
Read Moreతెలంగాణలో తొలి కరోనా మృతి: 65కు చేరిన కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65కు చేరిందని, ఇవాళ ఒక్క రోజే ఆరు కేసులు పెరిగాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. రాష్ట్రం
Read Moreచనిపోతూ 23 మందికి కరోనా అంటించాడు
పంజాబ్ లో 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఓ బాధితుడు మరణించాడు. చనిపోతూ మరో 23 మందికి కరోనా వైరస్ ను అంటించాడని సమాచారం. చనిపోయిన వ్యక్తి భగత్ సింగ్ నగ
Read Moreకరోనా సోకిందనే అనుమానంతో దంపతుల ఆత్మహత్య
రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులో దారుణం జరిగింది. కరోనా సోకిందనే అనుమానంతో దంపతులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన రమేష్ ఆ
Read Moreతన వైరస్ కుటుంబానికి సోకకూడదని వ్యక్తి ఆత్మహత్య
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఒకరినుంచి మరొకరికి సోకుతూనే ఉంది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. దాదాపు 673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే
Read Moreదేశంలో కరోనాతో మరో వ్యక్తి మృతి
భారత్లో మరో కరోనా మరణం నమోదైంది. మహారాష్ట్రలో 64 ఏళ్ల వృద్ధుడు వైరస్ బారినపడి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే కరోనా వల్ల
Read Moreకరోనా వైరస్.. విపత్తు: మృతులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం
కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందు కోసం కరోనాను విపత్తుగా నోటిఫై చేస
Read Moreకరోనాతో శ్రీకాకుళం వాసి మృతి!
ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వలస వెళ్లిన ఓ కార్మికుడు అక్కడ కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునపురం
Read Moreభారత్లో కరోనా వల్ల రెండో మృతి
68 ఏళ్ల ఢిల్లీ మహిళ కొవిడ్తో మృతి దేశంలో కరోనా రెండో మరణం నమోదైంది. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ వైరస్కు బలైంది. ఢిల్లీలో ఆరో కరోనా కేసుగా రికార్డయి
Read More